దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన జీఎస్టీ 2.0 నూతన విధానం వందలాది నిత్యావసరాలు, వస్తువులపై భారీగా తగ్గిన పన్ను రేట్లు పాలు, పన్నీర్, చపాతీలపై పన్ను పూర్తిగా రద్దు దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం పండుగ కానుక అందించింది. ‘జీఎస్టీ 2.0’ పేరిట వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విధానంలో నేటి నుంచి కీలక మార్పులు అమల్లోకి వచ్చాయి. నవరాత్రుల తొలిరోజున ప్రారంభమైన ఈ కొత్త విధానం వల్ల నిత్యావసరాల నుంచి ఎలక్ట్రానిక్ వస్తువుల వరకు వందలాది ఉత్పత్తుల ధరలు గణనీయంగా తగ్గనున్నాయి. ఈ మార్పులతో ప్రతి కుటుంబంపై ఆర్థిక భారం తగ్గనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కూడిన జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా అన్ని వర్గాల వారికి ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ పన్ను రేట్ల హేతుబద్ధీకరణ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు దాదాపు రూ.…
Read More