భారత్-పాకిస్థాన్ మ్యాచ్ను దేశ ప్రజలందరూ బహిష్కరించాలని పిలుపు ఎవరూ స్టేడియానికి వెళ్లి చూడవద్దని, టీవీలు కూడా ఆన్ చేయవద్దన్న ఐశాన్య బీసీసీఐని, క్రికెటర్లను తప్పుబట్టిన ఐశాన్య ఆసియా కప్ 2025లో భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ను బహిష్కరించాలని పహల్గామ్ ఉగ్రదాడిలో వీరమరణం పొందిన సైనికుడు శుభమ్ ద్వివేది భార్య ఐశాన్య ద్వివేది దేశ ప్రజలను కోరారు. తమ కుటుంబాల వేదనను విస్మరించి, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్తో క్రికెట్ ఆడటం సరికాదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. “దయచేసి ఈ మ్యాచ్ను బహిష్కరించండి. ఎవరూ స్టేడియానికి వెళ్లవద్దు, కనీసం ఇళ్లలో టీవీలు కూడా చూడొద్దు” అని ఆమె ప్రజలను కోరారు. బీసీసీఐ, భారత క్రికెటర్ల వైఖరిని ఆమె తీవ్రంగా ఖండించారు. “ఉగ్రదాడిలో మరణించిన 26 కుటుంబాల పట్ల…
Read MoreTag: #Terrorism
OperationSindoor : ఆపరేషన్ సింధూర్’పై ప్రభుత్వం సమాధానం చెప్పాలి – గౌరవ్ గొగోయ్
OperationSindoor : ఆపరేషన్ సింధూర్’పై ప్రభుత్వం సమాధానం చెప్పాలి – గౌరవ్ గొగోయ్:కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ ‘ఆపరేషన్ సింధూర్’పై ప్రభుత్వం సమాధానం చెప్పాలని లోక్సభలో డిమాండ్ చేశారు. పాకిస్థాన్ కుట్రలను అడ్డుకోవాలని, దేశ ప్రయోజనాల దృష్ట్యా ప్రతిపక్షంగా తాము అడిగే ప్రశ్నలకు ప్రభుత్వం బదులివ్వాలని ఆయన కోరారు. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ ప్రశ్నలు: ఆపరేషన్ సింధూర్, ఉగ్రవాదుల చొరబాటుపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ ‘ఆపరేషన్ సింధూర్’పై ప్రభుత్వం సమాధానం చెప్పాలని లోక్సభలో డిమాండ్ చేశారు. పాకిస్థాన్ కుట్రలను అడ్డుకోవాలని, దేశ ప్రయోజనాల దృష్ట్యా ప్రతిపక్షంగా తాము అడిగే ప్రశ్నలకు ప్రభుత్వం బదులివ్వాలని ఆయన కోరారు. ఆపరేషన్ సింధూర్ గురించి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చాలా విషయాలు చెప్పినప్పటికీ, పహల్గామ్కు ఉగ్రవాదులు ఎలా చేరుకుని దాడి చేయగలిగారో వివరించలేదని…
Read More