Uttarakhand : హిమాలయ రాష్ట్రాలను అతలాకుతలం చేసిన వర్షాలు

Heavy Rains and Floods: A Disaster in the Himalayan States

ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలో కుంభవృష్టి.. ఐదుగురి గల్లంతు ఆరు భవనాల నేలమట్టం.. సహాయక చర్యలు ముమ్మరం  డెహ్రాడూన్ సహా మూడు జిల్లాలకు ప్రభుత్వం రెడ్ అలర్ట్ జారీ హిమాలయ రాష్ట్రాలైన ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లలో భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటంతో తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ విపత్తుతో ప్రాణనష్టం, ఆస్తి నష్టంతో పాటు పలు ప్రాంతాల్లో రోడ్డు, విద్యుత్ కనెక్టివిటీకి తీవ్ర అంతరాయం కలిగింది. ఉత్తరాఖండ్‌లో విధ్వంసం   భారీ వర్షాల కారణంగా చమోలీ జిల్లాలోని నందా నగర్‌లో ఆరు భవనాలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. ఐదుగురు వ్యక్తులు గల్లంతయ్యారు. డెహ్రాడూన్-ముస్సోరీ ప్రధాన రహదారి వరుసగా రెండో రోజు మూతపడటంతో దాదాపు 2,500 మంది పర్యాటకులు ముస్సోరీలో చిక్కుకుపోయారు. వారికి సహాయం అందించడానికి స్థానిక హోటల్ యజమానుల సంఘం ఒక రాత్రి ఉచిత వసతిని ప్రకటించింది. ఈ…

Read More

ఉత్తరాఖండ్‌లో ప్రకృతి బీభత్సం_భారీ మేఘవిస్ఫోటనం, కుండపోత వర్షం

himachal floods

డెహ్రాడూన్‌ శివార్లలో భారీ మేఘవిస్ఫోటనం, కుండపోత వర్షం సహస్రధార ప్రాంతంలో కొట్టుకుపోయిన ఇళ్లు, దుకాణాలు, వాహనాలు ప్రఖ్యాత టపకేశ్వర్ మహాదేవ్ ఆలయంలోకి చేరిన వరద నీరు ఉత్తరాఖండ్ మరోసారి ప్రకృతి ఆగ్రహానికి గురైంది. డెహ్రాడూన్ శివార్లలో సంభవించిన భారీ మేఘవిస్ఫోటనం పెను విధ్వంసానికి దారితీసింది. సహస్రధార ప్రాంతంలో కురిసిన కుండపోత వర్షం కారణంగా ఆకస్మిక వరదలు సంభవించి, ఇళ్లు, దుకాణాలు, వాహనాలు కొట్టుకుపోయాయి. ఇప్పటివరకు ఇద్దరు వ్యక్తులు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. వెంటనే ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు ప్రారంభించాయి. సోమవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో డెహ్రాడూన్‌లో పలు ప్రాంతాలు నీటమునిగిపోయాయి. టపకేశ్వర్ మహాదేవ్ ఆలయం ప్రాంగణం వరద నీటితో నిండిపోయింది. తమ్సా నది ఉప్పొంగి ఆలయ ఆవరణలోకి ప్రవేశించింది. హనుమాన్ విగ్రహం వరకు నీరు చేరినా, గర్భగుడి మాత్రం…

Read More

Char Dham : ఉత్తరాఖండ్: ప్రతికూల వాతావరణం తర్వాత చార్‌ధామ్ యాత్ర తిరిగి మొదలు

Normalcy Returns: Char Dham Yatra Restarts After Cloudburst Incident

Char Dham : ఉత్తరాఖండ్: ప్రతికూల వాతావరణం తర్వాత చార్‌ధామ్ యాత్ర తిరిగి మొదలు:ఉత్తరాఖండ్‌లో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా నిలిపివేయబడిన పవిత్ర చార్‌ధామ్ యాత్ర సోమవారం తిరిగి ప్రారంభమైంది. యాత్రపై విధించిన 24 గంటల నిషేధాన్ని అధికారులు ఎత్తివేశారు. భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం నేపథ్యంలో ఆదివారం యాత్రను తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. ఉత్తరాఖండ్‌లో చార్‌ధామ్ యాత్ర తిరిగి ప్రారంభం ఉత్తరాఖండ్‌లో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా నిలిపివేయబడిన పవిత్ర చార్‌ధామ్ యాత్ర సోమవారం తిరిగి ప్రారంభమైంది. యాత్రపై విధించిన 24 గంటల నిషేధాన్ని అధికారులు ఎత్తివేశారు. భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం నేపథ్యంలో ఆదివారం యాత్రను తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. గర్హ్వాల్ డివిజనల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే ఈ విషయాన్ని మీడియాకు తెలియజేస్తూ, “చార్‌ధామ్ యాత్రపై విధించిన…

Read More

Uttarakhand : ఉత్తరాఖండ్ లో విరిగిపడుతున్న కొండ చరియలు.

Collapsing hills in Uttarakhand

ఉత్తరాఖండ్‌ ధార్చులలోని తవాఘాట్ సమీపంలోని హైవేపై ఉన్న పెద్ద కొండలో కొంత భాగం పగుళ్లు వచ్చి రోడ్డుపై పడిపోయింది. కొండచరియలు విరిగిపడటంతో ఇరువైపులా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఉత్తరాఖండ్ లో విరిగిపడుతున్న కొండ చరియలు. ఉత్తరాఖండ్‌ ధార్చులలోని తవాఘాట్ సమీపంలోని హైవేపై ఉన్న పెద్ద కొండలో కొంత భాగం పగుళ్లు వచ్చి రోడ్డుపై పడిపోయింది. కొండచరియలు విరిగిపడటంతో ఇరువైపులా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. విరిగిపడుతున్న రాళ్ల భాగాలు, మట్టితో ఆ ప్రాంతమంతా భయంకర వాతావరణం నెలకొంది. ఈ రహదారి చైనా సరిహద్దును కలుపుతుంది. ఉవ్వెతున ఎగిసిపడుతున్నట్లుగా కొండలో ఒక వైపు భాగం నుంచి కొంత విరిగిపడడం మనం చూడొచ్చు. ఇలాంటి ఎత్తైన కొండలు ఉన్న ప్రాంతంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.లేదంటే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే.. భారీ కొండచరియ విరిగిపడుతున్నప్పుడు కొందరు ఆ…

Read More