VandeBharat : వందే భారత్ స్లీపర్ రైలు: సెప్టెంబర్ నెలలో తొలి రైలు ప్రారంభం : రైల్వే ప్రయాణికులకు శుభవార్త! సెప్టెంబర్ నెలలో తొలి వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభిస్తున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ఈ కొత్త రైలు భారత రైల్వే వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని ఆయన తెలిపారు. అలాగే, ముంబై – అహ్మదాబాద్ మధ్య త్వరలో దేశంలోనే మొదటి బుల్లెట్ రైలు సేవలు ప్రారంభం కానున్నాయని చెప్పారు. ఈ బుల్లెట్ రైలు 508 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 2 గంటల 7 నిమిషాల్లో చేరుకుంటుందని ఆయన పేర్కొన్నారు. వందే భారత్ స్లీపర్ రైలు ప్రత్యేకతలు వందే భారత్ స్లీపర్ అనేది సెమీ-హై-స్పీడ్ రైలు. రాత్రిపూట ప్రయాణాలు సౌకర్యవంతంగా ఉండేలా దీన్ని రూపొందించారు. ప్రస్తుతం నడుస్తున్న 50కి పైగా వందే భారత్…
Read More