సంతబొమ్మాలి సర్వసభ్య సమావేశానికి ప్రజాప్రతినిధులు డుమ్మా కొట్టిన సందర్భంగా అధికారులపై వైయస్సార్ పార్టీ సమన్వయకర్త దువ్వాడ వాణి సీరియస్
వివరాల్లోకెళ్తే ప్రజా సమస్యలను మండల సర్వసభ సమావేశానికి తీసుకెళ్లి పరిష్కార మార్గాలు చూపించవలసిన సంతబొమ్మాలి మండల సర్వసభ్య సమావేశం అభాసి పాలైంది మండలానికి చెందిన పూర్తిస్థాయి ప్రజా ప్రతినిధులు అధికారులు హాజరు కావలసి ఉన్నప్పటికీ ముక్కుబడిగా సభ్యుల హాజరు కావడంతో సదాసీదాగా సమావేశం నిర్వహించారు అయితే ఈ సమావేశంలో మహిళ ప్రజాప్రతినిధులకు బదులు వారి బినామీ నాయకులే హాజరు కావడం చర్చనీయాంశం అయింది అంతేకాకుండా అధికారులు తీరుపై బినామీ సభ్యులు వ్యాధులు చేయడంతో అధికారుల ఆ వాక్కయ్యారు హౌసింగ్ ఏఈ, సంతబొమ్మాలి ఎమ్మార్వో పనితీరుపై తీవ్ర స్థాయిలో ప్రజల ధ్వజమెత్తారు, చేయలేకపోతే సెలవు పై వెళ్ళిపోవాలన్న పలువురు డిమాండ్ చేశారు
దీనితో హౌసింగ్ ఏఈ, ఎమ్మార్వో పై దువ్వాడ వాన్ని తీవ్ర స్థాయి లో ఆగ్రహం వ్యక్తం చేశారు
రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్న టెక్కలి నియోజకవర్గం లో కింజరాపు కుటుంబం పనులే జరుగుతున్నాయని దువ్వాడ వాని కి సంతబొమ్మాలి ఎంపీపీ ప్రతినిధి మెరుగు అప్పారావు ఫిర్యాదు చేయడం సర్వత్ర చర్చనీయాంశమైంది. మెడికల్ ఆఫీసర్ పై బోరుభద్ర ఎంపీటీసీ ప్రతినిధి చెన్నారావు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు క్రమశిక్షణ లేదుఅంటు సమావేశానికి వచ్చిన సభ్యులపై ఆగ్రహంతో విరుచుకుపడ్డ దువ్వాడ వాణి ఈ ప్రభుత్వంలో వాలంటీర్ గా ఉన్నంత విలువ సర్పంచులకు ఎంపీటీసీలకు లేదన్న భావనపాడు సర్పంచ్ బుడ్డా మోహన్ రెడ్డి, పార్టీ నాయకులు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.