Browsing Category
National political
National political, Crime, today latest updates, breaking news all over India, eeroju news online Modi latest updates, Rahul gandhi press meeting, bollywood. Today national breaking news
సుప్రీం కోర్టులో రామ్ దేవ్ క్షమాపణలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 2
పతంజలి తప్పుదోవ పట్టించే ప్రకటనలను ప్రచురించిన విషయంలో యోగా గురు బాబా రామ్దేవ్, పతంజలి ఆయుర్వేద మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ సుప్రీంకోర్టులో క్షమాపణలు చెప్పారు. దేశ…
Read More...
Read More...
భాగ్యనగరం నుంచి అయోధ్యకు డైరెక్ట్ విమాన సేవలు
న్యూఢిల్లీ,
అయోధ్య రామయ్య భక్తులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. శ్రీరాముడి దర్శనానికి వెళ్లే భక్తుల కోసం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమాన సర్వీసును అందుబాటులోకి తెచ్చింది. భాగ్యనగరం నుంచి…
Read More...
Read More...
ఎంపీ బరిలోకి 15 మంది సీఎంలు
న్యూఢిల్లీ, మార్చి 30, (న్యూస్ పల్స్)
మూడోసారి అధికారంలోకి రావాలని బీజేపీ.. ఈసారి ఎలాగైనా అధికారాన్ని కాంగ్రెస్ కూటమి.. మొత్తానికి ఈ దఫా పార్లమెంట్ ఎన్నికలు రచ్చరచ్చలాగా సాగే అవకాశాలు…
Read More...
Read More...
కవిత స్టేట్మెంట్లే… అరవింద్ కొంప ముంచాయా?
న్యూఢిల్లీ, మార్చి 22, (న్యూస్ పల్స్)
కొద్దిరోజుల పాటు ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు కోల్డ్ స్టోరేజ్ లోకి వెళ్ళింది. ఇంకేముంది రాజకీయ పైరవీలతో కేసును నీరు గార్చారని.. నిందితులు మొత్తం సేఫ్ అనే వ్యాఖ్యలు…
Read More...
Read More...
తమిళనాడు గవర్నర్ కు సుప్రీం అక్షింతలు
న్యూఢిల్లీ, మార్చి 22, (న్యూస్ పల్స్)
తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవి రవిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల నేరారోపణలు ఎదుర్కొని మంత్రి పదవి నుంచి తప్పుకున్న డిఎంకే నేతని మళ్లీ…
Read More...
Read More...
పదవిలో ఉండి అరెస్ట్ అయిన ఫస్ట్ సీఎం అరవింద్ కేజ్రీవాల్
న్యూఢిల్లీ, మార్చి 22, (న్యూస్ పల్స్)
ఢిల్లీ మద్యం పాలసీ కేసు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. పదవిలో ఉండగా అరెస్టయిన తొలి ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్…
Read More...
Read More...
86 శాతం మందికి ఎన్నికల్లో పోటీ… ప్యాషన్…
న్యూఢిల్లీ, మార్చి 21, (న్యూస్ పల్స్)
ఎన్నికలు అనగానే రాజకీయ నాయకులులాస్ట్ బెంచ్ స్టూడెంట్ పదో తరగతి లెక్కల పరీక్ష రాస్తున్నంత కఠినంగా ఫీలవుతారు. ఎన్నికల గంట కొడుతున్నారంటే చాలు వాళ్ల…
Read More...
Read More...
తీవ్రమవుతున్న బెంగళూరు నీటి కష్టాలు
బెంగళూరు, మార్చి 20, (న్యూస్ పల్స్)
తాగునీటి కష్టాలతో దేశ ఐటీ రాజధాని బెంగళూరు అల్లాడిపోతోంది. భూగర్భ జలాలు పడిపోవడంతో అక్కడ బోర్లన్నీ ఇంకిపోయాయి. నదులు పిల్ల కాలువల మాదిరిగా దర్శనమిస్తున్నాయి.…
Read More...
Read More...
2026 నాటికి అందుబాటులోకి రానున్న బుల్లెట్ రైలు
న్యూ డిల్లీ మార్చ్ 19
దేశంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న బుల్లెట్ రైలు కు సంబంధించిన ప్రాజెక్టుపై కేంద్రం రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తాజాగా కీలక అప్డేట్ ఇచ్చారు. 2026 నాటికి ఈ రైలు…
Read More...
Read More...
డైరక్ట్ పాలిటిక్స్ లోకి తమిళసై
చెన్నై, మార్చి 19, (న్యూస్ పల్స్)
తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర రాజన్ మరోసారి క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారా? ఆమె త్వరలో తమిళనాడులో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారా? అందులో భాగంగానే…
Read More...
Read More...