Browsing Category
తెలంగాణ
Top India news headlines, India news today, Telangana Today, Latest Telangana News Headlines, How many districts in Telangana?, Read latest Telangana news headlines, Telugu news Hyderabad news, Telangana politics, and Live Updates in Eeroju news
తెలంగాణలో 3 రోజులు మోడీ ప్రచారం
హైదరాబాద్,
పార్లమెంట్ ఎన్నిల నామినేషన్ ప్రక్రియ గురువారం ముగిసింది. దీంతో ఇక ప్రచారం మరింత ఊపందుకోనుంది. ఇప్పటికే సీఎం రేవంత్రెడ్డి పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సభలు, రోడ్షోలు…
Read More...
Read More...
పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేషన్ కార్డులు
హైదరాబాద్,
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం సుమారుగా 20 లక్షల కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. దాదాపు పదేళ్లుగా తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు జారీ కాలేదు. ఆరు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ…
Read More...
Read More...
సివిల్స్ విజేతలను అభినందించిన మాజీ మంత్రి హరీష్ రావు
ఆలిండియా సివిల్ సర్వీస్కు ఎంపికైన రాష్ట్ర విద్యార్థులు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావును కలిశారు. వారికి హరీష్ రావు అభినందనలు తెలిపారు. తమను ప్రోత్సహించినందుకు విద్యార్థులు ఆయనకు కృతజ్ఞతలు…
Read More...
Read More...
భువనగిరి బీజేపీలో గ్రూప్ వార్
యాదాద్రి
భువనగిరి బిజెపిలో గ్రూప్ వార్ బయటపడింది. ఎంపి అభ్యర్ధి బూర నర్సయ్య గౌడ్ వైఖరిపై సీనియర్ ల అలకబూనారు. క్యాస్ట్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రచారానికి దూరంగా సీనియర్ లు…
Read More...
Read More...
ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వద్ద ఉద్రిక్తత
హైదరాబాద్
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఐపీఎల్ టికెట్లను బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటుందని ఆరోపిస్తూ యూత్ కాంగ్రెస్ శ్రేణులు ఉప్పల్ క్రికెట్ స్టేడియం వద్ద ఆందోళనకు దిగాయి. హెచ్సీయే అధ్యక్షుడు…
Read More...
Read More...
సమ్మర్ కోచింగ్ క్యాంపును ప్రారంభించిన జీహెచ్ఎంసి కమిషనర్
హైదరాబాద్
తాము చదువుకుంటున్న సమయంలో విద్యార్థుల పై ఇంత ఒత్తిడి ఉండేది కాదని ఇప్పుడు చదువుకునే విద్యార్థులలో ఎక్కువగా ఒత్తిడి ఉంటుందని జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ అన్నారు. కూకట్ పల్లి జోనల్…
Read More...
Read More...
తెలంగాణలో టీడీపీ పాలన నడుస్తోంది
సికింద్రాబాద్
రాష్ట్రంలో తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ పాలన జరుగుతుందని మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. కంటోన్మెంట్ కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా సర్వే నామినేషన్ దాఖలు చేశారు. ఈ…
Read More...
Read More...
దేశ గౌరవాన్ని పెంచిన మోడీ
హైదరాబాద్
లోక్ సభ ఎన్నికల్లో గుజరాత్ లోని సూరత్ లోక్ సభ స్థానాన్ని బీజేపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. ఇంకా 399 సీట్లలో మనం విజయాన్ని అందించాలని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేందర్ పటేల్ అన్నారు. మోదీజీ రిని…
Read More...
Read More...
కాంగ్రెస్ బిజెపి మధ్యనే పోటీ..
చేవెళ్ల
గత ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని ప్రజల సంక్షేమం కోసం పెద్దపీట వేసిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారని మాకు పోటీ బిజెపి పార్టీ అని సంక్షేమం కోరే కాంగ్రెస్, సంక్షేమం…
Read More...
Read More...
పరిపూర్ణనందకు షాక్
అనంతపురం,
ఏపీలో టీడీపీ కూటమికి మరో షాక్. హిందూపురం పార్లమెంటు సీటును ఆశించిన పరిపూర్ణానంద స్వామి గట్టి పట్టుదలతో ఉన్నారు. హిందూపురం పార్లమెంట్ స్థానంతో పాటు అసెంబ్లీ సీటులో ఏదో ఒకటి ఇవ్వాలని ఆయన…
Read More...
Read More...