మల్కాజ్ గిరిలో నువ్వు గెలుస్తావ్
హైదరాబాద్,
బీఆర్ఎస్ పార్టీ మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. తరచూ నోరు జారి లేదా తనదైన శైలిలో కామెంట్లు చేసి హైలైట్ అయ్యే ఆయన తాజాగా మరోసారి కూడా అలాగే…
Read More...
Read More...
మ్యానిఫెస్టోకు అంతా సిద్ధం చేసినవైసీపీ
విజయవాడ,
ఏపీలో సీఎం జగన్ మేనిఫెస్టోపై ఫోకస్ పెట్టారు. పార్టీ ముఖ్య నేతలతో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచారంలో జోరుమీద ఉన్నాయి. అయితే జగన్…
Read More...
Read More...
నేనా… ప్రజాశాంతి పార్టీనా
వరంగల్,
మాజీ మంత్రి, సినీనటుడు బాబూమోహన్ వరంగల్ లోక్సభ స్థానం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా గురువారం నామినేషన్ వేశారు. మధ్యాహ్నం వరంగల్ రిటర్నింగ్ అధికారి ఆఫీసుకు చేరుకున్న ఆయన నడుము నొప్పితో…
Read More...
Read More...
ఫోన్ ట్యాపింగ్ లో మాజీ ఐజీ
హైద్రాబాద్,
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన నిందితులు సమాజం మొత్తానికి హాని కలిగించేలా ప్రవర్తించారన్నారు హైదరాబాద్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి. ఇప్పటి వరకు ఫోన్ టాపింగ్ కేసులో నలుగురు అరెస్ట్…
Read More...
Read More...
ఎన్నికలలో సూపర్ స్టార్ ను లాగొద్దు
హైదరాబాద్,
ఎన్నికల ప్రసంగంలో పవన్ కల్యాణ్ ..సూపర్ స్టార్ కృష్ణను విమర్శించారని తెలిసిన షాక్ కు గురయ్యారని నటుడు నరేష్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. కృష్ణ గారి మనసు బంగారమన్నారు. పార్లమెంటు…
Read More...
Read More...
తెలంగాణలో 3 రోజులు మోడీ ప్రచారం
హైదరాబాద్,
పార్లమెంట్ ఎన్నిల నామినేషన్ ప్రక్రియ గురువారం ముగిసింది. దీంతో ఇక ప్రచారం మరింత ఊపందుకోనుంది. ఇప్పటికే సీఎం రేవంత్రెడ్డి పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సభలు, రోడ్షోలు…
Read More...
Read More...
పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేషన్ కార్డులు
హైదరాబాద్,
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం సుమారుగా 20 లక్షల కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. దాదాపు పదేళ్లుగా తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు జారీ కాలేదు. ఆరు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ…
Read More...
Read More...
రాజధాని లేకపోవడమే రాష్ట్రానికి దుస్థితి:షర్మిల
విజయవాడ
విజయవాడలో ఎన్నికల ప్రచారంలో బాగంగా సభలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి పాల్గోన్నారు. వైఎస్ షర్మిలా రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రానికి రాజధాని లేదు. రాజధాని లేని రాష్ట్రం ఎక్కడా లేదు. మన…
Read More...
Read More...
సివిల్స్ విజేతలను అభినందించిన మాజీ మంత్రి హరీష్ రావు
ఆలిండియా సివిల్ సర్వీస్కు ఎంపికైన రాష్ట్ర విద్యార్థులు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావును కలిశారు. వారికి హరీష్ రావు అభినందనలు తెలిపారు. తమను ప్రోత్సహించినందుకు విద్యార్థులు ఆయనకు కృతజ్ఞతలు…
Read More...
Read More...
భువనగిరి బీజేపీలో గ్రూప్ వార్
యాదాద్రి
భువనగిరి బిజెపిలో గ్రూప్ వార్ బయటపడింది. ఎంపి అభ్యర్ధి బూర నర్సయ్య గౌడ్ వైఖరిపై సీనియర్ ల అలకబూనారు. క్యాస్ట్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రచారానికి దూరంగా సీనియర్ లు…
Read More...
Read More...