వర్గీకరణకు చట్ట భద్రత కల్పించాలి
బీజేపీ ఆఫీస్ ముట్టడి
అడ్డుకున్న పోలీసులు
ముద్ర ప్రతినిధి, జనగామ:కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్ట భద్రత కల్పించి పార్లమెంటు సమావేశాలలో బిల్లును ప్రెవేశపెట్టి ఆమోదం తెలపాలని…
Read More...
Read More...
ఈనెల 11న మెగా జాబ్ మేళా: సిపి ఎల్ సుబ్బారాయుడు
సిపి ఎల్ సుబ్బారాయుడు
కరీంనగర్: కరీంనగర్ కమీషనరేట్ పాలీసుల ఆధ్వర్యంలో ఈనెల 11న ఉచిత మెగా జాబ్ మేళా ను నిర్వహించనున్నట్లు పాలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళా గీతాభవన్…
Read More...
Read More...
టార్గెట్ 345 కోట్లు డిటిసి మామిండ్ల చంద్ర శేఖర్ గౌడ్
కరీంనగర్ : రవాణా శాఖ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కు 2023-24 వార్షిక ఆదాయ లక్ష్యాన్ని 345 కోట్లు నిర్దేశించినట్లు డిప్యూటి ట్రాన్స్ పోర్ట్ కమీషనర్ మామిండ్ల చంద్ర శేఖర్ గౌడ్ తెలిపారు. రవాణా శాఖ కార్యదర్శి…
Read More...
Read More...
గద్వాల అభివృద్ధికి బాటలు వేద్దాం- గొంగళ్ల రంజిత్ కుమార్
జోగులాంబ గద్వాల్ : 18వ రోజు మల్దకల్ మండలంలో జన సంద్రంతో కదిలిన నడిగడ్డ ఆత్మగౌరవ పాదయాత్ర. గద్వాల మండలంలోని గొంగళ్ల రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో 18వ రోజు కొనసాగిన నడిగడ్డ ఆత్మగౌరవ పాదయాత్ర సోమవారం ఉదయం…
Read More...
Read More...
‘దసరా’ విషయంలో మేము అది ఎక్స్పెక్ట్ చేయలేదు– నాని
నేచురల్ స్టార్ నాని మాసియస్ట్ పాన్ ఇండియా ఎంటర్ టైనర్ ‘దసరా’ మార్చి 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. కీర్తి సురేష్ కథానాయికగా, నూతన దర్శకుడు శ్రీకాంత్ ఒదెల…
Read More...
Read More...
ప్రశాంతంగా ప్రారంభమైన టెన్త్ పరీక్షలు
జనగామ: జనగామ జిల్లా పదో పరీక్షలు సోమవారం ప్రశాంతంగా షురూ అయ్యాయి. పట్టణంలోని సెంట్ మేరీస్, ఏకశిల పాఠశాలల్లోని పరీక్షల కేంద్రాలను కలెక్టర్ సి.హెచ్ శివలింగయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
Read More...
Read More...
Tenth question paper leak టెన్త్ ప్రశ్నపత్రం లీక్ ఘటనలో ముగ్గురిపై సస్పెన్షన్ వేటు
వికారాబాద్లో పదో తరగతి ప్రశ్నపత్రం లీక్ ఘటనలో ముగ్గురు విద్యాశాఖ ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేసింది. పరీక్ష సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్, ఇన్విజిలేటర్ బందెప్ప (నిందితుడు)తో పాటు మరొకరిపై వేటు…
Read More...
Read More...
నేను.. రవితేజగారు అలాంటి పాత్రల్లోనా?
మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ క్రైమ్ యాక్షన్ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ ‘రావణాసుర’. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్, ఆర్ టీ టీమ్ వర్క్స్పై అభిషేక్ నామా, రవితేజ…
Read More...
Read More...
ప్రజావాణిలో 6వ తరగతి విద్యార్థి పిర్యాదు
మౌలిక వసతులు కల్పించాలని అధికారులను కోరిన విద్యార్థి ముద్ర ప్రతినిధి, జగిత్యాల : జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించే ప్రజావాణిలో సాధారంగా ప్రజా, వ్యక్తిగత సమస్యలను పరిష్కరించాలిని కోరుతూ ప్రజలు…
Read More...
Read More...
పాత ఫోన్ల తో మూడోసారి ఈడీ విచారణకు హాజరయిన కవిత
మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మూడోసారి ఈడీ విచారణకు హాజరయ్యారు. విచారణకు వెళ్తూ.. వెళ్తూ ధ్వంసం చేశారని ఆరోపణలు వచ్చిన 10 పాత ఫోన్లను కవిత మీడియాకు…
Read More...
Read More...