విశ్వ వ్యాప్త జ్ఞానానికి ప్రతీక శ్రీ శ్రీ రవి శంకర్.
ఆధ్యాత్మిక, మానవసేవ రంగాలలో విశ్వవ్యాప్తంగా కృషి చేస్తున్న శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ విశ్వవ్యాప్తి జ్ఞానానికి ప్రతీక అని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధి యు. సూర్యప్రకాశసం పేర్కొన్నారు. సర్పవరం జంక్షన్…
Read More...
Read More...
బజరంగ్ బలి’ నినాదాలతో హోరెత్తిన ఏఐసీసీ కార్యాలయం.
కర్ణాటక ఎన్నికల్లో ఆధిక్యతల పరంగా కాంగ్రెస్ పార్టీ మెజారిటీ మార్క్ చేరుకోవడంతో ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో సంబరాలు వెల్లువెత్తాయి. కార్యకర్తలు టపాసులు పేలుస్తూ, బాణసంచా కాలుస్తూ సందడి…
Read More...
Read More...
సొంతంగానే ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య.
శనివారం జరిగిన కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కొనసాగింది. కాంగ్రెస్కు వచ్చిన మంచి మెజారిటీతో అధికారంలోకి వస్తామని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ …
Read More...
Read More...
జేపీఎస్లను చర్చలకు పిలిచే ప్రసక్తే లేదు: సీఎస్.
హైదరాబాద్ మే 13 తెలంగాణలో సమ్మె చేస్తున్న జూనియర్ పంచాయతీ సెక్రటరీల విషయంలో కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ డిస్టిక్ పంచాయతీ ఆఫీసర్లతో సీఎస్ శాంతకుమారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ…
Read More...
Read More...
శ్రీవారి ఆలయ ప్రాంగణములో యాత్రికుల రద్దీ స్వామివారి దర్శనానికి క్యూలైన్లలో వెళ్తున్న భక్తులు.
శ్రీనివాసా గోవిందా.. వెంకటరమణా గోవిందా అంటూ స్వామి వారి ఆలయానికి వచ్చిన యాత్రికులు, భక్తివిశ్వాసాలతో తమ మొక్కుబడులు తీర్చుకున్నారు. శ్రీవారి పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల శనివారం భక్తుల రాకతో…
Read More...
Read More...
ట్విటర్ కొత్త సీఈవో లిండా యాకారినో!
సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్ ట్విట్టర్కు కొత్త సీఈవోని కనుగొన్నట్లు ప్రస్తుత సీఈవో ఎలాన్ మస్క్ ప్రకటించారు. మరో 6 వారాల్లో ఆమె పని ప్రారంభిస్తారంటూ గురువారం ట్వీట్ చేశారు. అయితే, ఆ వ్యక్తి ఎవరనే…
Read More...
Read More...
2023 కర్ణాటక ఎన్నికల ఫలితాలు.
ఎన్ని ప్రయత్నాలు చేసినా బీజేపీ ముద్ర వేయలేకపోయింది: బొమ్మై కర్ణాటక ఎన్నికల ఫలితాలు ముందస్తు ట్రెండ్ల ప్రకారం కర్ణాటక ఎన్నికలలో కాంగ్రెస్ :ముందంజలో ఉందని, 113 సీట్లకుపైగా ఆధిక్యంలో ఉందని, ఎన్ని…
Read More...
Read More...
సమ్మర్ లో కళ్ల మంటలు.
వేసవి గాలులు తీవ్రరూపం దాల్చాయి. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణాలు చేసేవారి సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. అలాంటి వారికి వేడి గాలుల ప్రభావంతో కళ్లు పొడిబారిపోతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. దీంతో టియర్…
Read More...
Read More...
అక్రమ మైనింగ్ పై గప్ చిప్… ఎందుకని…
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం . శాసనసభాపతిగా ఉంటూనే ఫక్తు రాజకీయ విమర్శలు చేయడం ఆయన స్టైల్. అధికారులను మందలించడం, ప్రతిపక్షం మీద…
Read More...
Read More...
రఘురామ కస్టొడియల్ టార్చర్….
వైఎస్ఆర్సీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజును సీఐడీ అధికారులు కస్టోడియల్ టార్చర్ కు గురి చేశారన్న అంశంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రఘురామకృష్ణం రాజును అదుపులోకి తీసుకున్న సమయంలో కాల్…
Read More...
Read More...