Browsing Category
india
ఈ నెల 23 వరకు తెలుగు రాష్ట్రాల్లో అతిభారీ వర్షాలు….
తెలగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 22న నైరుతీ బంగాళాఖాతంపై అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయని తెలిపింది. కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా శ్రీలంక వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది.…
Read More...
Read More...
తిరుమలలో వర్షం….
తిరుమల: తిరుమలలో భక్తుల పోటెత్తారు... వేసవి సెలవులు దృష్ట్యా ఏడుకొండల పై ఎటు చూసినా భక్తజన సందోహం కనిపిస్తోంది... అనూహ్యంగా పెరిగిన రద్దీతో సామాన్య భక్తులు శ్రీవారిని దర్శించుకు నేందుకు 24 గంటల సమయం…
Read More...
Read More...
ఈ ఏడాది లోకల్ కోటా…..
విజయవాడ, మే 17 తెలంగాణలో జూన్ 2వ తేదీ తర్వాత ఏపీ విద్యార్ధులకు వర్తించే స్థానికేతర కోటా 15శాతం రద్దు చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరం కొనసాగించాలని ఏపీ…
Read More...
Read More...
అసెంబ్లీకి ఎవరు వస్తారు…
విజయవాడ, మే 17 ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాక మునుపే.. రకరకాల చర్చ నడుస్తోంది. ముఖ్యంగా అసెంబ్లీకి నేతల హాజరు చుట్టూనే విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. చంద్రబాబు గెలిస్తే జగన్ విపక్షనేతగా అసెంబ్లీకి…
Read More...
Read More...
కుప్పం, పిఠాపురంలలో భారీ బెట్టింగ్స్…..
కాకినాడ, మే 17 సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. తెలంగాణలో ఎంపీ సీట్లకు, ఏపీలో ఎంపీ సీట్లతో పాటు అసెంబ్లీకి పోలింగ్ జరిగింది. కానీ తెలంగాణ కంటే ఏపీలో పరిస్థితి నివురుగప్పిన…
Read More...
Read More...
జగన్ ధీమా కారణం ఏమిటో….
విజయవాడ, మే 17 జగన్ ధీమాతో ఉన్నారా? ఆయన లెక్క ఆయనకు ఉందా? అందుకే కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారా? లేకుంటే పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకే ఆ ప్రయత్నమా? పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికర చర్చ…
Read More...
Read More...
మరోసారి అధికారంలోకి వస్తున్నాం వైఎస్ జగన్….
విజయవాడ ఐ ప్యాక్ బృందంతో భేటీ సందర్భంగా సిఎం జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. మరోసారి అధికారంలోకి వస్తున్నాం. ప్రజలకు ఈ ఐదేళ్లకు మించిన గొప్ప పాలన అందిస్తాం.ఐ ప్యాక్ టీం చేసిన సేవలు…
Read More...
Read More...
18న కేబినెట్ భేటీ…..
హైదరాబాద్, జూన్ 2వ తేదీ నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేండ్లు పూర్తవుతున్న నేపథ్యంలో పునర్విభజనకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ప్రత్యేక…
Read More...
Read More...
0తొలి బంగారు గని…
కర్నూలు, దేశంలోనే తొలి ప్రైవేటు బంగారు గని ఆంధ్రప్రదేశ్ లో సిద్ధమవుతోంది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరిలో బంగారు గనిని డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ సంస్థ అభివృద్ధి చేస్తోంది. సుమారు 250…
Read More...
Read More...
పసుమర్రు రోడ్డు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చంద్రబాబు….
విజయవాడ పల్నాడు జిల్లా, పసుమర్రి సమీపంలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సు-టిప్పర్ ఢీ కొని చిన్నగంజాంకు చెందిన ఆరుగురు మృతి…
Read More...
Read More...