అంధురాలు రాణిని హత్యచేసిన రాజు ను కఠినంగా శిక్షించాలి
కడప:ఇటీవల జరిగిన అందురాలు రాణి హత్య చేసిన రాజు పై కఠిన చర్యలు తీసుకోవాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి, ప్రజా సంఘాల నాయకుల ఆధ్వర్యంలో కడప అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ…
Read More...
Read More...
వృద్ధులకు చట్టరీత్యా రక్షణ
సర్పవరం:ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమై చిన్న చిన్న కుటుంబాలుగా మారడంతో వృద్ధులు నిర్లక్ష్యానికి గురవుతున్నారని, వీరి రక్షణకు పలు చట్టాలు అమలులో ఉన్నందున వాటిపై అవగాహన పెంచుకోవాలని సీనియర్ సిటిజన్స్…
Read More...
Read More...
కేసీఆర్ 420..రేవంత్ జైలుకు పోయిన దొంగ షర్మిల
పాలకుర్తి: పాలకుర్తిలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల గారికి ఘన స్వాగతం లభించింది. బుధవారం ఆమె స్థానికులను ఉద్దేశించి ప్రసంగించారు. షర్మిల మాట్లాడుతూ డిగ్రీ కాలేజీ తెచ్చుకోలేనొడు…
Read More...
Read More...
ఆన్ లైన్ వాల్యుయేషన్ కధ మళ్లీ మొదటికి
హైదరాబాద్, ఫిబ్రవరి 15: తెలంగాణ ఇంటర్మీడియేట్ ఆన్లైన్ వాల్యుయేషన్కి పిలిచిన టెండర్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇంటర్మీడియట్ జవాబు పత్రాల డిజిటల్ మూల్యాంకనం (ఆన్లైన్) కోసం రెండోసారి టెండర్లు…
Read More...
Read More...
అనుష్కకు వింత వ్యాధి…
హైదరాబాద్, ఫిబ్రవరి 15: టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు వింత వింత సమస్యలతో బాధపడుతున్నారు. ఇప్పటికే సమంత, మమత మోహన్ దాస్, రేణు దేశాయ్ పలు రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు వెల్లడించారు. తాజాగా ఈ…
Read More...
Read More...
కాంగ్రెస్, బీఆర్ఎస్, లెఫ్ట్ పార్టీలు అన్నీ దండుపాళ్యం బ్యాచ్..
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఎద్దేవా
న్యూ ఢిల్లీ ఫిబ్రవరి 14: కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన…
Read More...
Read More...
రైతులను ముంచుతున్న పత్తి వ్యాపారులు
ములుగు:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం కల్లెడ గ్రామానికి చెందిన కొందరు బేరగాళ్లు ములుగు జిల్లా ములుగు మండలం అంకన్నగూడెం తదితర ఏజెన్సీ గ్రామాల నుంచి పత్తి కొనుగోలు చేసి తరలిస్తున్నారు.…
Read More...
Read More...
పల్నాడు జిల్లా లో రూ. 7వేల కోట్లతో స్వదేశీ దర్శన్ కింద పనులు
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి
పల్నాడుఫిబ్రవరి 14: రూ. 7వేల కోట్లతో స్వదేశీ దర్శన్ కింద పనులు చేపడుతున్నామని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పల్నాడు జిల్లా…
Read More...
Read More...
మోదీని 2002 నుంచి బీబీసీ వెంటాడుతోంది : అమిత్ షా
న్యూఢిల్లీ ఫిబ్రవరి 14:ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ని బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ 2002 నుంచి వెంటాడుతోందని కేంద్ర హోం మంత్రి, బీజేపీ నేత అమిత్ షా చెప్పారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…
Read More...
Read More...
ఎంపీలు… ఒక్కటైనట్టేనా
విశాఖపట్టణం, ఫిబ్రవరి 13, (న్యూస్ పల్స్): రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి శనివారం విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు ఎంవీవీ సత్యనారాయణ ఇంటికి వెళ్లారు. ఇటీవల ఎంవీవీ సత్యనారాయణ గారి కుమారుడు శరత్ చౌదరి -…
Read More...
Read More...