ప్రెస్ క్లబ్ కు వస్తారా.. ఫాహ్ హౌజ్ కు చర్చకు రమ్మంటారా
హైదరాబాద్:అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రసంగంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. కేంద్రంపై బురద చల్లేందుకే అసెంబ్లీని ఉపయోగించుకున్నారంటూ కిషన్ రెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీ…
Read More...
Read More...
కృష్ణా, మచిలీపట్నం జిల్లాల్లో ఒక జిల్లాకు వంగవీటి పేరు పెట్టాలి]
మచిలీపట్నం ఫిబ్రవరి 13: బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు రాజ్యసభలో వంగవీటి మోహనరంగా గురించి ప్రస్తావించారు. రాజ్యసభ జీరో అవర్లో మాట్లాడిన ఆయన.. వంగవీటి మోహనరంగా గురించి తెలియని తెలుగువారు ఉండరన్నారు.…
Read More...
Read More...
101జేసీబీలు, 10టన్నుల పూలు..
ముంబై ,ఫిబ్రవరి 13:ఎన్సీపీ ఎమ్మెల్యే ధనంజయ్ ముండే కారు జనవరి 4న పర్లీ నగరంలో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం తర్వాత ముండె ముంబైలో 39 రోజుల పాటు చికిత్స తీసుకున్నాడు. గాయం నుంచి కోలుకున్న ఆయన ఈరోజు…
Read More...
Read More...
కొడుకును సీఎం చేసేందుకే బీఆర్ఎస్ పార్టీ
మంచిర్యాల:కేటీఆర్ను ముఖ్యమంత్రిని చేసేందుకే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పెట్టిండని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి అన్నారు. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలో పర్యటించిన ఆయన.. ముఖ్యమంత్రి…
Read More...
Read More...
డ్రాప్ ప్లాస్టిక్స్ ప్రాజెక్టు ప్రారంభం
విశాఖపట్నం:విశాఖలో ఇండియా పొల్యూషన్ కంట్రోల్ అసోసియేషన్,కియా మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా డ్రాప్ ప్లాస్టిక్ ప్రాజెక్ట్ను ప్రారంభించింది.లాసన్స్ బే పార్క్ లో నిర్వహించిన కార్యక్రమంలో…
Read More...
Read More...
అంధురాలు రాణిని హత్యచేసిన రాజు ను కఠినంగా శిక్షించాలి
కడప:ఇటీవల జరిగిన అందురాలు రాణి హత్య చేసిన రాజు పై కఠిన చర్యలు తీసుకోవాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి, ప్రజా సంఘాల నాయకుల ఆధ్వర్యంలో కడప అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ…
Read More...
Read More...
వృద్ధులకు చట్టరీత్యా రక్షణ
సర్పవరం:ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమై చిన్న చిన్న కుటుంబాలుగా మారడంతో వృద్ధులు నిర్లక్ష్యానికి గురవుతున్నారని, వీరి రక్షణకు పలు చట్టాలు అమలులో ఉన్నందున వాటిపై అవగాహన పెంచుకోవాలని సీనియర్ సిటిజన్స్…
Read More...
Read More...
కేసీఆర్ 420..రేవంత్ జైలుకు పోయిన దొంగ షర్మిల
పాలకుర్తి: పాలకుర్తిలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల గారికి ఘన స్వాగతం లభించింది. బుధవారం ఆమె స్థానికులను ఉద్దేశించి ప్రసంగించారు. షర్మిల మాట్లాడుతూ డిగ్రీ కాలేజీ తెచ్చుకోలేనొడు…
Read More...
Read More...
ఆన్ లైన్ వాల్యుయేషన్ కధ మళ్లీ మొదటికి
హైదరాబాద్, ఫిబ్రవరి 15: తెలంగాణ ఇంటర్మీడియేట్ ఆన్లైన్ వాల్యుయేషన్కి పిలిచిన టెండర్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇంటర్మీడియట్ జవాబు పత్రాల డిజిటల్ మూల్యాంకనం (ఆన్లైన్) కోసం రెండోసారి టెండర్లు…
Read More...
Read More...
అనుష్కకు వింత వ్యాధి…
హైదరాబాద్, ఫిబ్రవరి 15: టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు వింత వింత సమస్యలతో బాధపడుతున్నారు. ఇప్పటికే సమంత, మమత మోహన్ దాస్, రేణు దేశాయ్ పలు రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు వెల్లడించారు. తాజాగా ఈ…
Read More...
Read More...