తెలంగాణా లో అన్ని స్థానాలకు శివసేన పార్టీ పోటీ
హైదరాబాద్ ఏప్రిల్ 28:ఆల్ ఇండియా శివసేన్ అధ్యక్షులు ఉదవ్ థాకర్ ను శివసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి ఏ సుదర్శన్ మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్బంగా తెలంగాణలో శివసేన పార్టీ అభివృద్ధి…
Read More...
Read More...
నందవరం లో వర్గపోరు మధ్య సాగిన లోకేష్ పాదయాత్ర
స్వాగతం పలికిన మాధవరావు దేశాయి
నందవరం:తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర మంత్రాలయం నియోజకవర్గం ముగించుకొని నందవరం లో అడుగుపెట్టిందో లేదో పాదయాత్ర కాస్త…
Read More...
Read More...
పాల్ఘర్లో సాధువులపై మూకమ్మడి హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
న్యూఢిల్లీ ఏప్రిల్ 28:మహారాష్ట్ర పాల్ఘర్లో సాధువులపై మూకమ్మడి దాడి, హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఐవిచారణకు అనుమతిచ్చింది. ఘటనపై సీబీఐ విచారణకు అనుమతించాలంటూ షిండే సర్కారు…
Read More...
Read More...
అవినీతి ఎమ్మెల్యేలను బయటపెట్టాలి
హైదరాబాద్:అవినీతి ఎమ్మెల్యేలను భర్తరఫ్ చేయాలని ముఖ్యమంత్రి కేసీఅర్ కి వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల బహిరంగ లేఖ రాసారు. దళిత బందు స్కీమ్ లో 3 లక్షలు తీసుకున్న ఎమ్మెల్యే ల లిస్ట్ బయట పెట్టాలని డిమాండ్…
Read More...
Read More...
వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్తు
రైతులకు ఆడిగిన వెంటనే విద్యుత్తు కనెక్షన్లు
జగనన్న కాలనీల విద్యుదీకరణ పనులు బేష్
విద్యుత్ ప్రమాదాల నివారణపై దృష్టి
విద్యుత్ పంపిణీ నష్టాలను తగ్గించండి
బకాయిలపై దృష్టి పెట్టండి…
Read More...
Read More...
మరోసారి డెడ్ లైన్ పెట్టిన కోటంరెడ్డి
నెల్లూరు:నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. ప్రభుత్వంపై ప్రతీకారం తీర్చుకోడానికి సిద్ధమయ్యారు. రూరల్ నియోజకవర్గ సమస్యలపై పదే పదే గళమెత్తుతున్నారు. ఆయనకు భయపడి పనులు పూర్తి…
Read More...
Read More...
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో కోర్టు కీలక వ్యాఖ్యలు-
హైదరాబాద్:టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దర్యాప్తుపై కొంతవరకే సంతృప్తి వ్యక్తం చేసింది. ఇంకా వేగంగా దర్యాప్తు జరగాలని అభిప్రాయపడింది. ఇప్పుడున్న పరిస్థితిలో…
Read More...
Read More...
47 నియోజకవర్గాల్లో పాదయాత్ర
హైదరాబాద్:తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా పాదయాత్ర చేయాలని అనుకుంటున్నారు. తాను తెలంగాణలోని 47 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేయాలనుకుంటున్నానని అనుమతి ఇవ్వాలని ఆయన తెలంగాణ కాంగ్రెస్…
Read More...
Read More...
మే 3 నుంచి ఢిల్లీలో టీటీడీ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు
న్యూఢిల్లీ ఏప్రిల్ 28:దేశరాజధాని ఢిల్లీలో ఉన్న టీటీడీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఢిల్లీ టీటీడీ ఎల్ఏసీ ప్రెసిడెంట్ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తోలిపారు. మే 3 నుంచి…
Read More...
Read More...
అనంతపురం జిల్లా వైసీపీలో రెండు వర్గాల మధ్య వర్గపోరు
అనంతపురం ఏప్రిల్ 28: జిల్లాలోని శింగనమల వైసీపీలో రెండు వర్గాల మధ్య ఏర్పడిన వర్గపోరు ఉద్రిక్తతకు దారి తీసింది. అధికార పార్టీ సభ్యులు పరస్పరం ఘర్షణకు దిగారు. ఉపాధి పనుల విషయంలో ఈ గొడవ…
Read More...
Read More...