కస్టడీ నా కెరీర్ లో మంచి సినిమా అవుతుంది : నాగ చైతన్య.
యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య, లీడింగ్ ఫిల్మ్ మేకర్ వెంకట్ ప్రభు ల తెలుగు-తమిళ ద్విభాషా ప్రాజెక్ట్ 'కస్టడీ' మోస్ట్ ఎవైటెడ్ మూవీస్ లో ఒకటి. కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది. శ్రీనివాసా సిల్వర్…
Read More...
Read More...
నాగ శౌర్య, పవన్ బాసంశెట్టి, సుధాకర్ చెరుకూరి, SLV సినిమాస్ రంగబలి జూలై 7న ప్రపంచవ్యాప్తం గా విడుదల.
యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో నాగ శౌర్య రంగబలి అనే ఆసక్తికరమైన ప్రాజెక్ట్ కోసం డెబ్యూ దర్శకుడు పవన్ బాసంశెట్టి తో కలిసి పనిచేస్తున్నారు. ఉగాది నాడు విడుదల చేసిన టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో, పల్లెటూరి…
Read More...
Read More...
ఉస్తాద్’ని కెలికిన పూనమ్ కౌర్.. ఉగ్రరూపం ప్రదర్శిస్తోన్న ఫ్యాన్స్.
పవన్ కల్యాణ్ విషయంలో పూనమ్ కౌర్ ఎప్పుడూ వార్తలలో ఉంటూ ఉంటుంది. ఇప్పుడు మరోసారి పవన్ కల్యాణ్ సినిమాను టార్గెట్ చేస్తూ ఆమె పోస్ట్ చేయడంతో.. ఒక్కసారిగా ఆమె సోషల్ మీడియా సెన్సేషన్గా మారింది. ఇంతకీ…
Read More...
Read More...
ఏపీలో హాట్ టాపిక్గా మారిన మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు. కేటీఆర్ ప్రసంగానికి, ఏపీ సీఎం జగన్కు సంబంధం…
తెలంగాణలో అమరరాజా కంపెనీ ఏకంగా రూ. 9,500 కోట్ల పెట్టుబడి పెట్టడం... దాదాపు 10 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధిని కల్పించే ‘అమరరాజా గిగా కారిడార్’కు శంకుస్థాపన జరగడం... దానికి మంత్రుల స్థాయి వ్యక్తులు…
Read More...
Read More...
కొత్త సచివాలయంలో తొలి కేబినెట్ భేటీ. తాజా రాజకీయ పరిణామాలపై నిశితంగా చర్చ.
తెలంగాణ కొత్త సచివాలయంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన తొలి కేబినెట్ భేటీ జరగనుంది. సచివాలయం ప్రారంభించిన తర్వాత మొదట ఇరిగేషన్ అధికారులతో మాత్రమే కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత జరుగుతున్న…
Read More...
Read More...
అమెరికా కాల్పుల్లో తెలుగు యువతి మృతి
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం సృష్టించింది. టెక్సాస్ రాష్ట్రం అలెన్ పట్టణంలో ఓ మాల్లో జరిగిన కాల్పుల్లో 8 మంది చనిపోయారు. ఈ ఘటనలో 27 ఏళ్ల తెలుగు యువతి ప్రాణాలు కోల్పోయింది. హైదరాబాద్లోని…
Read More...
Read More...
ఈ సారి..అంత ఈజీ కాదా…
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన పార్టీని టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చి తొలిసారి ఎన్నికలకు వెళుతున్నారు. ఈ ఏడాది అక్బోబరులోనే తెలంగాణ శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయని ఆయనే ఎమ్మెల్యేలకు తెలిపారు. డిసెంబరు…
Read More...
Read More...
తెలంగాణలో అలా…ఏపీలో ఇలా.
ఎండా కాలం వానలు తెలుగు రాష్ట్రాల్లో రైతుల్ని నిండా ముంచేశాయి. ఆరబెట్టుకున్న ధాన్యం నీళ్ల పాలయింది. కోతకు పంట నాశనం అయింది. ఎలా చూసినా రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. కానీ…
Read More...
Read More...
తెలుగు నేతల హడావిడి.
కర్ణాటక ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కొంత మంది సినీ నటులు కూడా ప్రచారం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్, బీజేపీ ముఖ్య నేతలు బెంగళూరులోనే మకాం…
Read More...
Read More...
సెల్ఫీ పాలిటిక్స్…
ఏపీలో సెల్ఫీ పాలిటిక్స్ కాకరేపుతున్నాయి. అయితే ఓ డాక్టర్ సెల్ఫీ ఛాలెంజ్ పొలిటికల్ హీట్ పుట్టించింది. డాక్టర్ వీడియో రెండు పార్టీల్లో కలకలం రేపుతోంది. ఆయన సవాల్ ఎవరికన్నది చర్చకు దారి తీసింది. ఇంకా…
Read More...
Read More...