ఓటర్లను ప్రలోభ పెట్టే పనిలో బిజీ బిజీగా వైసిపి…
కావలి నెల్లూరు జిల్లా కావలి అసెంబ్లీ నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు యదేచ్చగా ముందుకు సాగుతున్నారు. గత కొద్ది రోజుల క్రితం…
Read More...
Read More...
బోత్సకు కౌంటర్ ఇచ్చిన పురందేశ్వరి…
విజయవాడ మంత్రి బొత్స సత్యనారాయణ కామెంట్స్ కు బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి ఘాటు కౌంటర్ ఇచ్చారు. బొత్స సత్యనారాయణ ప్రధానమంత్రి నరేంద్రమోదీపై చేసిన వ్యాఖ్యల పై మండి పడ్డారు.…
Read More...
Read More...
ఎమ్మెల్యేలకు వేణుగోపాల్ స్వీట్ వార్నింగ్…
హైదరాబాద్, ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగానే వారికి పదవులు ఉంటాయని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ పేర్కొన్నారు. ఎన్నికలకు మరో ఐదు రోజులే ఉన్నందున రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలపై ఎఐసిసి ప్రధాన…
Read More...
Read More...
ఊరెళ్తున్న మహా నగరం…
హైదరాబాద్: ఎన్నికలకు మరో 3 రోజుల సమయం మాత్రమే ఉండడంతో నగర ప్రజలు తమ సొంతూళ్లకు పయనం అవుతున్నారు. పిల్లలకు వేసవి సెలవులు, ఇటు ఎన్నికలు ఉండడంతో వారం రోజుల ముందే ప్రజలు తమ సొంత గ్రామాలకు వెళుతున్నారు.…
Read More...
Read More...
మెదక్ కోసం రంగంలోకి కేసీఆర్…
మెదక్, రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తోంది. ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఇక రోడ్ షో ద్వారా ప్రజల్లోకి వెళ్తున్న కేసీఆర్… మెదక్ లోక్ సభ నియోజకవర్గంపై పూర్తి స్థాయిలో…
Read More...
Read More...
కేరళలో కొత్త జ్వరం.. ‘వెస్ట్ నైల్
తిరువనంతపురం, కేరళలో కొత్త జ్వరం ‘వెస్ట్ నైల్’ కలవర పెడుతోంది. ఈ జ్వరం వల్ల తీవ్ర అస్వస్థతకు గురి కావడమే కాకుండా ప్రాణాపాయం కూడా ఉందని వైద్య అధికారులు అంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రజలు…
Read More...
Read More...
కాంగ్రెస్ కు తలనొప్పిగా మారిన పిట్రోడా….
న్యూఢిల్లీ, దక్షిణాది భారతదేశానికి చెందినవారు ఆఫ్రికన్ల లాగా, ఈశాన్య భారతదేశంలో ప్రజలు చైనీయుల లాగా, ఉత్తర భారత దేశానికి చెందినవారు తెల్లగా, పశ్చిమ భారతదేశంలో వారు అరబ్బుల్లాగా కనిపిస్తారని కాంగ్రెస్…
Read More...
Read More...
వదినమ్మే డైరక్ట్ టార్గెట్…
కడప, ఏపీలో ఈసారి ఎన్నికలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. గత ఎన్నికల కంటే భిన్నంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా వైఎస్ కుటుంబంలో చీలిక వచ్చి.. సోదరుడు ఒకవైపు.. చెల్లెలు మరోవైపు నిలుస్తూ పొలిటికల్ హీట్…
Read More...
Read More...
హుస్నాబాద్ లో మంత్రి పొన్నం పర్యటన…
హుస్నాబాద్: హుస్నాబాద్ మున్సిపాలిటీ మొదటి వార్డు లోని కస్తుర్భా కాలనీ లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పొన్నం మాట్లాడుతూ కేబి కాలని లో ఇళ్లు లేని వారికి మొదట ఇళ్లు మంజూరు…
Read More...
Read More...
కలివిడిగా.. వైఎస్ బంధువులు
కడప, కడప జిల్లాలో వైఎస్ షర్మిలకు విచిత్రమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. వైఎస్ కుటుంబీకులు మాత్రమే కాదు వైఎస్ రాజశేఖర్ రెడ్డితో సన్నిహిత సంబంధాలనున్న వారు ఎవరూ ఆమెకు సహకరించడం లేదని తెలుస్తోంది. షర్మిల…
Read More...
Read More...