హైదరాబాద్ గాంధీ భవన్ లో హుజూర్ నగర్ నుంచే బిఆర్ఎస్ కు చెందిన పలువురు ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీ లో చేరారు. శ్రీకాంత్ చారి తల్లి శంకరమ్మ తో పాటు పలువురు చేరారు. ఏఐసీసీ ఇంచార్జ్ దీపా దాస్ మున్షి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లు ఆమెకు కాంగ్రెస్ కండువా కప్పి స్వాగతం పలికారు.