ఆటో డ్రైవర్ల ర్యాలీ
విశాఖ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణానికి జీవో ఇస్తామని ప్రభుత్వం తెలియజేయడంతో గాజువాక నియోజకవర్గంలో ఆటోలను నిలిపివేశారు. గాజువాక నియోజకవర్గం పరిధిలో 86 ఆటో యూనియన్లు శాంతియుత ర్యాలీలో పాల్గొంటున్నారు. ర్యాలీ అనంతరం కలెక్టర్కు వినత పత్రం అందజేసారు.