తిరువూరు
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ ను తట్టుకోలేక మరణించిన తిరువూరు నగర పంచాయతీ 12 వార్డుకు చెందిన కుంచెం సుబ్బారావు కుటుంబసభ్యులను “నిజం గెలవాలి” కార్యక్రమంలో భాగంగా -నారా భువనేశ్వరి పరామర్శించారు. మృతుడి కుటుంబ సభ్యులకు భరోసా పత్రం అందించారరు. ఈ కార్యక్రమంలో ఎన్డిఏ కూటమి అభ్యర్థులు కేశినేని శివనాథ్(చిన్ని), కొలికపూడి శ్రీనివాసరావు, కొలికపూడి సతీమణి మాధవి,టిడిపి జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గోన్నారు.
Prev Post