విశాఖపట్నం
విశాఖపట్నం లో సీఎం క్యాంప్ కార్యాలయం, ప్రభుత్వ శాఖల ఏర్పాట్లు వేగవంతం అయ్యాయి. ఇప్పటికే గత మూడు రోజుల్లో రెండు కీలక జీవోలు జారీ చేసింది ప్రభుత్వం. జీవో ఎంఎస్ 2004, జీవో ఎంఎస్ 2015 ద్వారా విశాఖపట్నం లో ప్రభుత్వ శాఖల ఏర్పాటుపై స్పష్టత ఇచ్చింది. ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి చేయడంలో భాగంగా సీఎం క్యాంప్ కార్యాలయం తో పాటు ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని జీవోల్లో పేర్కొంది.
Prev Post