పటేల్ రమేష్ రెడ్డి తో కాంగ్రెస్ నేతల చర్చలు
సూర్యాపేట
సూర్యాపేటలో కాంగ్రెస్ రెబల్ గా నామినేషన్ వేసిన పటేల్ రమేష్ రెడ్డి తో కాంగ్రెస్ నేతలు చర్చలు జరిపారు. ఈ మేరకు ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరీ, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి సూర్యాపేట కు వెళ్లిన రమేష్ రెడ్డిని కలిసారు. సూర్యాపేటలో కాంగ్రెస్ రెబల్ గా నామినేషన్ వేసిన పటేల్ రమేష్ రెడ్డి ని ఉపసంహరించుకొని కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని కొరారు.