సీఎం జగన్ క్షమాపణ చెప్పాలి
కాకినాడ
జనసేన అధినేత పవన్ కల్యాణ్పై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలకు తూర్పు గోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడు కందుల దుర్గేశ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తల్లి, చెల్లిని ఇంటి నుంచి గెంటేసిన వ్యక్తి మహిళలపై మాట్లాడటం హాస్యాస్పం దంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు.సభ్య సమాజం తలించుకునేలా సామర్లకోటలో సీఎం జగన్ మాట్లాడా రని మండిపడ్డారు. వెంటనే క్షమాపణలు
చెప్పాలని డిమాండ్ చేశారు.మహిళలను ఆట వస్తువులా భావిం చి సీఎం జగన్ వికృత వ్యాఖ్యలు చేయడం దారుణ మని ఆగ్రహం వ్యక్తం చేశారు.పవన్ కల్యాణ్ కేనా హైద రాబాద్లో ఇల్లు ఉందని.. వైఎస్ జగన్కు హైదరా బా ద్, బెంగళూరులో ఆస్తులు ఎందు కున్నాయని ప్రశ్నించారు