Browsing Category
తెలంగాణ
Top India news headlines, India news today, Telangana Today, Latest Telangana News Headlines, How many districts in Telangana?, Read latest Telangana news headlines, Telugu news Hyderabad news, Telangana politics, and Live Updates in Eeroju news
రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా….
జయశంకర్ భూపాలపల్లి, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. గురువారం స్థానిక వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ…
Read More...
Read More...
పరిగిలో బీఆర్ఎస్ నిరసన…..
పరిగి కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక చర్యలకు నిరసనగా టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ గారి పిలుపుమేరకు పరిధిలో రైతులకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే కోప్పుల మహేష్ రెడ్డి నిరసన తెలిపారు. ఎన్నికల సమయంలో రైతులకు…
Read More...
Read More...
స్వామివారి ఆశీర్వాదంతో తిరిగి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది..
మేడ్చల్ తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ కార్యకర్తలకు…
Read More...
Read More...
వరి ధాన్యానికి క్వింటాలుకు 500 రూపాయల బోనస్ చెల్లించాలి…
మంథని వరి ధాన్యానికి క్వింటాలుకు 500 రూపాయల బోనస్ చెల్లిస్తానని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి వంచించిన కాంగ్రెస్…
Read More...
Read More...
యూకే ఎన్నికల్లో కరీంనగర్ బిడ్డ….
కరీంనగర్, బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి తెలుగు వ్యక్తి సిద్దమయ్యారు.. ఈయన ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోహెడ మండలం శనిగరంకు చెందిన ఉదయ్ నాగరాజు. యూకేలోని లేబర్ పార్టీ నుంచి ఎన్నికల బరిలో…
Read More...
Read More...
కాంగ్రెస్ లో క్యాంపుల కలకలం……
ఖమ్మం, తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు పూర్తైపోయాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక నుంచి పూర్తి స్థాయిలో పరిపాలనపై దృష్టిపెడుతానని చెబుతున్నారు. రుణమాఫీ,కాంగ్రెస్ హామీల పూర్తిస్థాయి అమలు,…
Read More...
Read More...
అసద్ లో టెన్షన్…
హైదరాబాద్, ఎంఐఎం అధినేత,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి టెన్షన్ పట్టుకుందట..! ఈసారి హైదరాబాద్ ఎంపీ సీటేమైనా చేజారుతోందా..? అనే ఆందోళనలో ఉన్నారంటా..! ఈసారి హైదరాబాద్ లోక్ సభకు జరిగిన…
Read More...
Read More...
మరో సమరానికి పార్టీలు సిద్ధం….
హైదరాబాద్, తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు ముగిసినా మరో ఎన్నికకు ప్రధాన పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి. అదే ఈ నెల చివరన జరిగే ఎమ్మెల్సీ ఉప ఎన్నిక. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగే…
Read More...
Read More...
130 మందికి ఆహ్వానం30 మంది హాజరు……
హైదరాబాద్, బీఆర్ఎస్ పార్టీలో మరో చిచ్చు మొదలైందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలు పూర్తి కావడంతో ఆ పార్టీ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలపై ఫోకస్ చేసింది. ఎలాగైనా ఎమ్మెల్సీ…
Read More...
Read More...
18న కేబినెట్ భేటీ…..
హైదరాబాద్, జూన్ 2వ తేదీ నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేండ్లు పూర్తవుతున్న నేపథ్యంలో పునర్విభజనకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ప్రత్యేక…
Read More...
Read More...