ట్రెండీగా రేవంత్… హైదరాబాద్, ఆగస్టు 24, (న్యూస్ పల్స్) Revanth Reddy యువ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అందరూ పిలుస్తూంటారు. నిజానికి ఆయన తాత అయి కూడా చాలా కాలం అయింది. కానీ ఆయన వయసులో రాహుల్ గాంధీతో సమానం. ఇద్దరికీ 54 ఏళ్లే. తాను తాత అయ్యానని రేవంత్ అనుకుంటారు కానీ వయసయిపోయిందని అనుకోరు. అందుకే యువతతో కలిసి ఫుట్ బాల్ మ్యాచులూ ఆడతారు. అదే యూత్ మైండ్ సెట్ని తన డ్రెస్సింగ్ స్టైల్లోనూ చూపిస్తారు. రాజకీయ నాయకుడు అంటే వైట్ అండ్ వైట్లో ఉండాలని ఓ అప్రటిత రూల్ మన దేశంలో ఉంది. ఖద్దరు వస్త్రాలు ధరించి పైన అరకోటు వేసుకుంటేనే పొలిటికల్ లీడర్ లుక్ వస్తుందని.. ఆ హుందానం వస్తుందని అనుకుంటారు. ఎక్కువ మంది డిజైనర్లు కూడా ఇదే ప్రిఫర్…
Read MoreCategory: తెలంగాణ
Telangana
KCR Rythu Yatra | త్వరలో కేసీఆర్ రైతు యాత్ర..? | Eeroju news
త్వరలో కేసీఆర్ రైతు యాత్ర..? హైదరాబాద్ KCR Rythu Yatra మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బయటకు ఎప్పుడొస్తరు అసెంబ్లీకి రారు ప్రజా సమస్యలపై నోరు తెరవరా ప్రజల గోడు పట్టని నేతకు ప్రతిపక్ష నాయకత్వ పదవి ఎందుకు? ఇలా కొంతకాలంగా తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో కేసీఆర్ రైతు యాత్రకు రెడీ అవుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హమీలు నెరవేరటం లేదని. రుణమాఫీపై కాంగ్రెస్ సర్కార్ మోసం చేస్తుందని కొంత కాలంగా బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. కేటీఆర్.. హరీష్ రావులు పోటీ పడి సవాళ్లు విసురుతూ యాత్రలు కూడా చేస్తున్నారు. అయినా ప్రతిపక్ష నేత కేసీఆర్ మాత్రం సైలెంట్ గానే ఉన్నారు. ఎంపీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత కేసీఆర్ బయట ఎక్కడా కనపడలేదు. బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు మాత్రం అసెంబ్లీకి వచ్చి, బడ్జెట్ పై…
Read MoreLand acquisition notification should be released in full – District Collector Koya Shri Harsha | భూ సేకరణ నోటిఫికేషన్ పకడ్బందీగా విడుదల చేయాలి | Eeroju news
భూ సేకరణ నోటిఫికేషన్ పకడ్బందీగా విడుదల చేయాలి -జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పెద్దపల్లి Land acquisition notification should be released in full – District Collector Koya Shri Harsha ఎన్టిపిసి లోని తెలంగాణ పవర్ ప్లాంట్ స్టేజి 2 యాష్ డైక్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ నోటిఫికేషన్ పకడ్బందీగా విడుదల చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత కలెక్టరేట్ లో ఎన్టిపిసి భూ సేకరణ పై సంబంధిత అధికారులతో సమావేశాన్ని అదనపు కలెక్టర్ జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల్ లతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ అంతర్గాం మండలం మొగల్ పహాడ్ గ్రామంలో తెలంగాణ పవర్ ప్లాంట్…
Read MoreFunds into beneficiary accounts of gas cylinders within 48 hours | 48 గంటల్లో గ్యాస్ సిలిండర్ల లబ్దిదారుల ఖాతాల్లోకి డబ్బులు | Eeroju news
48 గంటల్లో గ్యాస్ సిలిండర్ల లబ్దిదారుల ఖాతాల్లోకి డబ్బులు హైదారాబాద్ Funds into beneficiary accounts of gas cylinders within 48 hours మహాలక్ష్మి పథకంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం రూ. 500కే సబ్సిడీ గ్యాస్ సిలిండర్ అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ నగదు లబ్ధిదారుల ఖాతాల్లో ఎప్పుడు పడుతాయనేది క్లారిటీ లేకపోవడంతో ప్రజల్లో ఆందోళన పెరిగింది. దీంతో వినియోగదారులకు సిలిండర్ డెలివరీ అయిన 48 గంటల్లోనే వారి బ్యాంకు ఖాతాలోకి సబ్సిడీ పైసలు జమ కావటంతో పాటు, ఫోన్లకు మెసేజ్ వచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. Telangana Chief Minister Revanth Reddy | దసరా తర్వాత మహిళలకు గుడ్ న్యూస్ | Eeroju news
Read MoreInfrastructural works in double bedroom houses should be completed expeditiously District Collector B. Satya Prasad | డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో మౌళిక వసతుల పనులను వేగవంతంగా పూర్తి చేయాలి | Eeroju news
డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో మౌళిక వసతుల పనులను వేగవంతంగా పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ జగిత్యాల, Infrastructural works in double bedroom houses should be completed expeditiously District Collector B. Satya Prasad జగిత్యాల నూకపల్లి గ్రామం మంజూరైన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో మౌళిక వసతుల పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ ఆన్నారు..గురువారం జగిత్యాల మున్సిపాలిటి పరిధిలో, నూకపల్లిలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ 4,520 గృహములలో మిగిలిపోయిన మౌళిక వసతులైన మురికి కాలువలు, సెప్టిక్ ట్యాంక్ లు, నీటి వసతి, విద్యుత్ లైన్ల పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. 4,520 డబుల్ బెడ్ రూమ్ గృహములలో అలాట్ మరియు మిగిలిపోయిన ఇండ్లను…
Read MoreBRS concern for loan waiver | రుణమాఫికోసం బీఆర్ఎస్ అందోళన | Eeroju news
రుణమాఫికోసం బీఆర్ఎస్ అందోళన మేడ్చల్ BRS concern for loan waiver రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తూతూ మంత్రం క రుణమాఫీ చేసిందని బి అర్ ఎస్ పార్టీ మేడ్చల్ మున్సిపల్ అధ్యక్షుడు భాస్కర్ యాదవ్ అన్నారు. బిఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు మేడ్చల్ పట్టణంలో రైతులకు రుణమాఫీ చేయాలని మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం మేడ్చల్ డిప్యూటీ ఎమ్మార్వో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా భాస్కర్ యాదవ్ మాట్లాడుతూ కెసిఆర్ ప్రభుత్వంలో రైతులు ఆనందంగా ఉన్నారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలో రైతులను బాధపెడుతున్నారని, రైతులను బాధపెట్టిన ప్రభుత్వం బాగుపడిన దాఖలా లేవని చెప్పారు. రైతులకు రుణమాఫీ చేస్తామని మోసపూర్వత హామీతో అధికారంలోకి వచ్చి ఇప్పుడు రైతులను పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. CM Revanth Reddy is angry with BRS |…
Read MoreHarish Rao Temple Run | హరీష్ రావు టెంపుల్ రన్ | Eeroju news
హరీష్ రావు టెంపుల్ రన్ నల్గోండ, ఆగస్టు 22, (న్యూస్ పల్స్) Harish Rao Temple Run రైతు రుణమాఫీపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దేవుళ్ల మీద ఒట్టేసి అన్నదాతల్ని దగా చేశారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ముఖ్యమంత్రి చేసిన పాపానికి తెలంగాణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసేలా ఆలయాలకు వెళ్లి దేవుళ్లకు పూజలు చేస్తానని ఇటీవల హరీష్ రావు ప్రకటించారు. ఇందులో భాగంగా హరీష్ రావు ఆలయాల యాత్రకు శ్రీకారం చుట్టనున్నారని తెలుస్తోంది. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని హరీష్ రావు ఆలయాల యాత్ర మొదలు పెట్టారు. యాదాద్రి లక్ష్మీ నర్సింహాస్వామి మీద ఒట్టు పెట్టినా, ఆగస్టు15 లోగా రైతులందరికి రుణమాఫీ చేయలేకపోయారు సీఎం రేవంత్ రెడ్డి. దేవుడి మీద ఒట్టు పెట్టినా రైతులకు రుణమాఫీపై మాట తప్పారు. అందుకే…
Read MoreRevanth in Unstoppable | అన్ స్టాపబుల్ లో రేవంత్ | Eeroju news
అన్ స్టాపబుల్ లో రేవంత్ హైదరాబాద్, ఆగస్టు 22, (న్యూస్ పల్స్) Revanth in Unstoppable బాలకృష్ణ డైలాగ్ చెబితే ఫ్యాన్స్ కి రోమాలు నిక్కబొడుస్తాయి. మాస్ హీరోగా బాలకృష్ణను నిలబెట్టిన అంశాల్లో ఆయన డైలాగ్ డెలివరీ ఒకటి. అయితే ఆఫ్ స్క్రీన్ లో బాలకృష్ణ తడబడతాడు. ఆయన మంచి వ్యాఖ్యాత కాదు. పదాలు వెతుక్కుంటూ మాట్లాడతారు. బాలయ్య స్పీచ్ పలుమార్లు ట్రోల్స్ కి గురైంది. ఈ క్రమంలో బాలకృష్ణ హోస్ట్ గా టాక్ షో అనగానే అందరూ నవ్వుకున్నారు. అన్ స్టాపబుల్ అట్టర్ ప్లాప్ కావడం ఖాయమని డిసైడ్ అయ్యారు. కానీ బాలయ్య అందరి అంచనాలు తలకిందులు చేశాడు. బాలయ్య హోస్టింగ్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. తెలుగు ఎంటర్టైన్మెంట్ యాప్ ఆహాలో ప్రసారమైన అన్ స్టాపబుల్ సీజన్ వన్ గ్రాండ్ సక్సెస్. ఆయన గెస్ట్స్ ని…
Read MoreTill today KTR is calm in the High Court | నేటి వరకూ కేటీఆర్కు హైకోర్టులో ఊరట | Eeroju news
నేటి వరకూ కేటీఆర్కు హైకోర్టులో ఊరట హైదరాబాద్ Till today KTR is calm in the High Court కేటీఆర్ కు చెందిన జన్వాడ ఫామ్ హౌస్ ను నేటి వరకూ కూల్చవద్దంటూ హైకోర్టు ఆదేశించింది. జువ్వాడ ఫామ్ హౌస్ ను నేటి వరకూ కూల్చవద్దంటూ హైకోర్టు ఆదేశించింది. జన్వాడ లోని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫామ్ హౌస్ కూల్చి వేయడానికి అభ్యంతరాలు తెలుపుతూ హైడ్రా నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులు అందుకున్న కేటీఆర్ తరుపున ప్రదీప్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. లీగల్ స్టేటస్ ఏంటి? దీనిపై విచారణ జరిగింది. ఫాం హౌస్ కూల్చకుండా స్టే ఇవ్వాలని కో రారు. ఇటీవల హైడ్రా నగరంలో చెరువులను ఆక్రమించి నిర్మించిన భవనాలను కూల్చివేస్తున్న నేపథ్యంలో హైడ్రా విధివిధానాలేంటి అని ప్రభుత్వ తరుపున న్యాయవాదిని హైకోర్టు…
Read MoreTraffic jam the problem of cabs | ట్రాఫిక్ జాం… క్యాబ్ ల మోత | Eeroju news
ట్రాఫిక్ జాం… క్యాబ్ ల మోత హైదరాబాద్, ఆగస్టు 21, (న్యూస్ పల్స్) Traffic jam the problem of cabs రాజ్ ఆకుల అనే వ్యక్తి పని మీద ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న తన కార్యాలయానికి వెళ్లాలనుకున్నాడు. వర్షం పడుతున్నందున క్యాబ్ బుక్ చేసుకున్నాడు. ఆయన క్యాబ్ ఎక్కినప్పుడు ఫేర్ రీజనబుల్ గానే ఉంది. కానీ గమ్యానికి చేరుకునేసరికి మైండ్ బ్లాంక్ అయిపోయింది. బిల్లు రూ. 3100 చూపించింది. కట్టక తప్పదు కాబట్టి కట్టేశారు. రాజ్ ఆకుల ప్రయాణిస్తున్నప్పుడు వర్షం పడింది. ట్రాఫిక్ జామ్ అయింంది. ఈ కారణంగా బాగా ఆలస్యం అయింది. అయితే అంత మాత్రాన… ఒక్క సారే .. వందల నుంచి వేలకు బిల్లు తీసుకెళ్తారా అని ఆశ్చర్యపోయారు. కస్టమర్ కేర్ను సంప్రదిస్తే.. బిల్లింగ్లో ఎలాంటి పొరపాటు లేదని.. అది సరైన…
Read More