బిజెపి రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్ కలిసిన డాక్టర్ బోగ శ్రావణి తెలంగాణ By sudarshan On Aug 3, 2023 8:24 pm 0 Share భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్ హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ను హైదరాబాద్ లోని ఆయన నివాసంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల మున్సిపాలిటీ మాజీ చైర్మన్ డాక్టర్ బోగ శ్రావణి ప్రవీణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. Bharatiya Janata Party State Election CommitteeBJP state election committeeformer Chairman of Jagityala Municipality 0 Share