సిద్దిపేట లో అంతర్జాతీయ యోగా దినోత్సవం లో మంత్రి హరీష్ రావు పాల్గోన్ఆనరు. మంత్రి మాట్లాడుతూ యోగ ను మన జీవనవిధానం గా మార్చుకోవాలి. యోగ అన్ని రకాల వ్యాధుల కు చెక్ పెట్టవచ్చు. ఈ మధ్య కాలంలో బీపీ షుగర్ లాంటి వ్యాధుల పెరుగుతున్నాయి. ఆరోగ్యం కాపాడుకోవాలి .. ఆరోగ్యం కోసం యోగ. ఖర్చు లేని పని యోగ సాధన. అందరము ఎంతో బిజీగా ఉన్నామని ఆరోగ్యాన్ని నిర్లక్షం చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో గర్భిణీ స్త్రీలకు యోగ ఆసనాలు ప్రాణాయామం నేర్పిస్తున్నాం. మెడికల్ కాలేజీలో యోగాను ఒక బాగంగా చేశామని అన్నారు. పిల్లలకు యోగ కాన్సంట్రేషన్ పెంచుతుంది. మన యోగ ప్రపంచ దేశాల లో చేస్తున్నారు.
ప్రపంచం యోగ సాధన ద్వారా ఆరోగ్యాన్ని పొందింది. ఆరోగ్య తెలంగాణ అంటే గొప్ప వైద్య సేవలు అందించడం కాదు.రోగం రాకుండా కాపాడుకోవడం. 7.4 గ్రీన్ కవర్ తో దేశంలో మొదటి స్థానంలో ఉంది. ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం కోసం కాలుష్యాన్ని తగ్గించడానికి అన్ని స్థాయిలలో అమలుచేస్తున్నరని అన్నారు. క్యాన్సర్ పేషంట్స్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ వారు ఆ వ్యాధిని అధిగమిస్తున్నా రు. ఆరోగ్యమే మహాభాగ్యము అనే సామెత ఊరికే రాలేదు. ఆరోగ్యం కాపాడుకోవాలి లేక పోతే బీపీ, సుగర్ లాంటి వ్యాధులు మనిషిని క్రమంగా పాడుచేస్తుంది. – ప్రతీ మనిషి ఇంకో పది మంది కి యోగ చేపించాలి. సిద్దిపేట అనేక రంగాలలో అభివృద్ధిలో మొదటి స్థానంలో ఉంది ఆరోగ్యం లో కూడా మనం ముందుండాలి. ప్రతీ లీడర్ తమ తమ గల్లీలో యోగ చెపించాలి. చేసే ప్రతి వ్యక్తికి మ్యాట్ ఇస్తాను. – అందరము కలిసి ఆరోగ్య సిద్దిపేట ను సాధిద్దామని అన్నారు.