తెలంగాణకు కల్పతరువు అన్నది అంగీకరించినట్లేనని వ్యాఖ్య కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ వైఖరిపై కేటీఆర్ విమర్శలు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై అవలంబిస్తున్న వైఖరిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. అసెంబ్లీలో మజ్లిస్ నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ అడిగిన ప్రశ్నలను ప్రస్తావిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. ‘కూలేశ్వరం’ నుంచి కల్పతరువుగా.. “కాళేశ్వరం ద్వారా ఒక్క ఎకరాకు కూడా నీరు అందలేదు” అని కాంగ్రెస్ నాయకులు గతంలో విమర్శించిన మాటలను కేటీఆర్ గుర్తుచేశారు. కానీ, ప్రభుత్వం విడుదల చేసిన పుస్తకంలోనే 20 లక్షల ఎకరాలకు నీరు అందించినట్లు పేర్కొనడం పట్ల అక్బరుద్దీన్ ఒవైసీ సభలో నిలదీశారని కేటీఆర్ అన్నారు. ఈ విమర్శలన్నీ నిష్ఫలమని ఈ సంఘటన తేటతెల్లం చేసిందని చెప్పారు. అదే విధంగా, “కాళేశ్వరం బ్యారేజీ కొట్టుకుపోయింది” అని చేసిన ప్రచారాన్ని కేటీఆర్…
Read MoreTag: #AkbaruddinOwaisi
Telangana : కాళేశ్వరం ప్రాజెక్టు: తెలంగాణ అసెంబ్లీలో రాజకీయ తుఫాను
Telangana : కాళేశ్వరం ప్రాజెక్టు: తెలంగాణ అసెంబ్లీలో రాజకీయ తుఫాను:తెలంగాణ అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై జరిగిన చర్చ తీవ్ర వాదోపవాదాలకు దారితీసింది. ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. తెలంగాణ అసెంబ్లీలో రాజకీయ తుఫాను తెలంగాణ అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై జరిగిన చర్చ తీవ్ర వాదోపవాదాలకు దారితీసింది. ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. అక్బరుద్దీన్ ప్రశ్నలకు బదులిస్తూ సీఎం రేవంత్ రెడ్డి, “మీరు నాకు మంచి మిత్రులు. నాతో మజాక్ చేయండి కానీ, ప్రభుత్వంతో కాదు” అంటూ స్నేహపూర్వకంగానే గట్టి హెచ్చరిక చేశారు. ఈ వ్యాఖ్య ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ…
Read More