రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించేందుకు సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

Andhra Pradesh Chief Minister Chandrababu Naidu is coming to Delhi is making the hearts of Union ministers start pounding.

రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించేందుకు కీలక ప్రకటన చేసిన సీఎం  కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ రైతులకు ప్రోత్సాాహకంగా ఇస్తామన్న చంద్రబాబు రబీ సీజన్ లో అధార్ అనుసంధానంతో ఇంటి వద్దకే ఎరువులు పంపిణీ  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించేందుకు ముఖ్య ప్రకటన చేశారు. యూరియా వినియోగాన్ని తగ్గించే రైతులు, కౌలు రైతులకు బస్తా కొకటికి రూ.800 చొప్పున ప్రోత్సాహకాన్ని అందజేస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అందించే సబ్సిడీ మొత్తాన్ని నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నట్లు పేర్కొన్నారు. సచివాలయంలో కలెక్టర్ల సమావేశంలో రాష్ట్ర జీఎస్‌డీపీపై సమీక్ష నిర్వహించిన సీఎం, వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు. యూరియా విక్రయాల నిర్వహణ సక్రమంగా జరిగి ఉంటే ఇలాంటి సమస్యలు తలెత్తేవి కావని అభిప్రాయపడ్డారు. ఎరువుల శాఖలో సరైన…

Read More

Tomato Farmers : చిత్తూరు టమాటా రైతుల కన్నీళ్లు: ‘ఊజీ ఈగ’తో పంట నాశనం

Chittoor Tomato Farmers Face Crisis as 'Oogee Fly' Devastates Crops

Tomato Farmers :చిత్తూరు జిల్లా టమాటా రైతులను ‘ఊజీ ఈగ’ బెడద తీవ్రంగా వేధిస్తోంది. ఇప్పటికే ధరలు లేక నష్టపోతున్న అన్నదాతలకు, ఈ ఈగ దాడి అదనపు భారంగా మారింది. ఈగ ప్రభావంతో టమాటా కాయలు దెబ్బతిని, నాణ్యత కోల్పోతున్నాయి. చిత్తూరు టమాటా రైతుల కన్నీళ్లు: ‘ఊజీ ఈగ’తో పంట నాశనం చిత్తూరు జిల్లా టమాటా రైతులను ‘ఊజీ ఈగ’ బెడద తీవ్రంగా వేధిస్తోంది. ఇప్పటికే ధరలు లేక నష్టపోతున్న అన్నదాతలకు, ఈ ఈగ దాడి అదనపు భారంగా మారింది. ఈగ ప్రభావంతో టమాటా కాయలు దెబ్బతిని, నాణ్యత కోల్పోతున్నాయి. మార్కెట్‌లో కొనుగోలుదారులు ముందుకు రాకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుత సీజన్‌లో చిత్తూరు జిల్లాలో టమాటా దిగుబడి బాగానే ఉన్నప్పటికీ, ‘ఊజీ ఈగ’ వల్ల పంట నాణ్యత పూర్తిగా దెబ్బతింది. ఈగ సోకిన కాయలు…

Read More