UPI Payments : యూపీఐలో కొత్త మార్పులు: పెద్ద మొత్తాల పేమెంట్స్‌కు ఛార్జీలు!

upi payments

UPI Payments :యూపీఐ ద్వారా రూ. 3 వేలకుపైగా చేసే చెల్లింపులపై మర్చంట్ ఛార్జీలు విధించాలని కేంద్రం యోచిస్తోంది. బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ల ఖర్చులను భర్తీ చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. యూపీఐలో కొత్త మార్పులు: పెద్ద మొత్తాల పేమెంట్స్‌కు ఛార్జీలు! యూపీఐ ద్వారా రూ. 3 వేలకుపైగా చేసే చెల్లింపులపై మర్చంట్ ఛార్జీలు విధించాలని కేంద్రం యోచిస్తోంది. బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ల ఖర్చులను భర్తీ చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జీరో ఎండీఆర్ పాలసీ అమల్లో ఉంది. కొత్త ఛార్జీలు యూజర్లపై నేరుగా ప్రభావం చూపవు, వ్యాపారులే భరించాలి. ఒకటి, రెండు నెలల్లో నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. డిజిటల్ చెల్లింపుల విప్లవానికి యూపీఐ కేరాఫ్ అని చెప్పొచ్చు. కిరాణా దుకాణంలో చిన్నపాటి వస్తువుల కొనుగోలు…

Read More

Business news:ఆటోమొబైల్ మార్కెట్ ను శాసిస్తున్న భారత్

India rules the automobile market

Business news:ఆటోమొబైల్ మార్కెట్ ను శాసిస్తున్న భారత్:దేశంలో ఆటోమొబైల్ పరిశ్రమలో మారుతీ సుజుకీ అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ. ఇది ప్రధానంగా పేద మధ్య తరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని కార్లను విడుదల చేస్తుంది. ధర చాలా వరకు అందుబాటులో ఉంచడం దీని ప్రత్యేకత. అందుకే గత దశాబ్దాల కాలంగా కూడా మారుతీ అంటే ప్రజలకు ఎనలేని అభిమానం. కారు కొనాలని కోరిక ఉండి కొనలేక భాదపడుతున్న వారికీ మారుతీ తక్కువ ధరలోనే తన ప్రసిద్ధ మోడళ్లను అందిస్తూ సొంత కారు కలిగి ఉండాలనే కోరికను నెరవేర్చుతుంది. అమ్మకాల్లో ప్రతేడాది కూడా మొదటి స్థానంలో నిలవడం మారుతీకే చెందుతుంది. ఆటోమొబైల్ మార్కెట్ ను శాసిస్తున్న భారత్ ముంబై, మార్చి 20 దేశంలో ఆటోమొబైల్ పరిశ్రమలో మారుతీ సుజుకీ అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ. ఇది ప్రధానంగా పేద…

Read More