India’s Next Census : దేశంలో త్వరలో 16వ జనగణన: హోంశాఖ నోటిఫికేషన్ విడుదల:దేశవ్యాప్తంగా 16వ జనాభా గణనకు సంబంధించి కేంద్ర హోంశాఖ ఈ రోజు గెజిట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇది 8వ జనగణన కావడం విశేషం. ఈ కార్యక్రమాన్ని రెండు దశల్లో డిజిటల్గా నిర్వహించి, 2027 మార్చి 1 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 16వ జనాభా గణన కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల దేశవ్యాప్తంగా 16వ జనాభా గణనకు సంబంధించి కేంద్ర హోంశాఖ ఈ రోజు గెజిట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇది 8వ జనగణన కావడం విశేషం. ఈ కార్యక్రమాన్ని రెండు దశల్లో డిజిటల్గా నిర్వహించి, 2027 మార్చి 1 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. జనగణనలో…
Read More