NaraLokesh : సింగపూర్లో లోకేశ్ ముమ్మర పర్యటన: ఏఐ, సెమీకండక్టర్ రంగాల్లో పెట్టుబడుల ఆహ్వానం:ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలోని బృందం సింగపూర్ పర్యటనలో భాగంగా పలు ప్రముఖ సంస్థలను సందర్శించి, కీలక సమావేశాలు నిర్వహించింది. ఏపీ మంత్రి నారా లోకేశ్ సింగపూర్ పర్యటన: మైక్రోసాఫ్ట్, సెమీకండక్టర్, ఇతర సంస్థలతో కీలక భేటీలు ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలోని బృందం సింగపూర్ పర్యటనలో భాగంగా పలు ప్రముఖ సంస్థలను సందర్శించి, కీలక సమావేశాలు నిర్వహించింది. ఈ పర్యటనలో భాగంగా మైక్రోసాఫ్ట్ ఎక్స్పీరియన్స్ సెంటర్, ఇన్ఫినియన్ సెమీకండక్టర్స్ యూనిట్, ఐవీపీ సెమీ, డీటీడీఎస్, క్యాపిటాల్యాండ్ వంటి సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యారు. నారా లోకేశ్ బృందం సింగపూర్ సెసిల్ స్ట్రీట్లోని మైక్రోసాఫ్ట్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను సందర్శించింది.…
Read MoreTag: #EconomicDevelopment
Chandrababu : ఏపీ పర్యాటక రంగంలో యూఏఈ భాగస్వామ్యం
Chandrababu : ఏపీ పర్యాటక రంగంలో యూఏఈ భాగస్వామ్యం:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ గత రాత్రి సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించిన కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు. చంద్రబాబు విజన్కు ఆరు నెలల్లోనే యూఏఈ ఓకే! ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ గత రాత్రి సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించిన కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ రోజు విజయవాడలో జరిగిన ఇన్వెస్టోపియా గ్లోబల్ కార్యక్రమంలో పాల్గొన్న యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్, “దావోస్లో ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో కేవలం ఐదు నిమిషాలు మాట్లాడాను. ఆయన విజన్, ఆలోచనా విధానం నాకు…
Read More