Hyderabad:సైబర్ ఉచ్చులో చదువుకున్నవాళ్లే ఎక్కువ

cyber-crime

Hyderabad:హైదరబాద్ మియాపూర్‌కు చెందిన 40 ఏళ్ల ఐటీ ఉద్యోగి, ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చిన ఓ యాడ్‌ ద్వారా ట్రేడింగ్‌ స్కామ్‌కు గురై ₹38.62 లక్షలు కోల్పోయాడు. వ్యాపారంలో ₹1.3 కోట్లు లాభాలుగా చూపించినా, అతని ఖాతాలో జమయిన మొత్తం కేవలం ₹200 మాత్రమే. ఈ కేసును సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.బాధితుడు మొదట ఓ వాట్సాప్‌ గ్రూప్‌లో చేరాడు. సైబర్ ఉచ్చులో చదువుకున్నవాళ్లే ఎక్కువ హైదరాబాద్, మే 2 హైదరబాద్ మియాపూర్‌కు చెందిన 40 ఏళ్ల ఐటీ ఉద్యోగి, ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చిన ఓ యాడ్‌ ద్వారా ట్రేడింగ్‌ స్కామ్‌కు గురై ₹38.62 లక్షలు కోల్పోయాడు. వ్యాపారంలో ₹1.3 కోట్లు లాభాలుగా చూపించినా, అతని ఖాతాలో జమయిన మొత్తం కేవలం ₹200 మాత్రమే. ఈ కేసును సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు నమోదు చేసి…

Read More