Pawan Kalyan : పొలాల్లోకి ఏనుగులు రాకుండా చర్యలు: పవన్ కల్యాణ్ ఆదేశం:గత కొన్నేళ్లుగా ఏనుగులు అటవీ ప్రాంతాలను వీడి జనావాసాల్లోకి ప్రవేశిస్తూ, పొలాల్లో పనిచేస్తున్న వారిపై దాడి చేసి చంపేయడం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లోనూ ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి. ఇటీవలే చిత్తూరు జిల్లాలో రామకృష్ణంరాజు అనే రైతు ఏనుగుల దాడిలో మరణించారు. చిత్తూరులో ఏనుగుల దాడి.. అటవీశాఖ అప్రమత్తం గత కొన్నేళ్లుగా ఏనుగులు అటవీ ప్రాంతాలను వీడి జనావాసాల్లోకి ప్రవేశిస్తూ, పొలాల్లో పనిచేస్తున్న వారిపై దాడి చేసి చంపేయడం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లోనూ ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి. ఇటీవలే చిత్తూరు జిల్లాలో రామకృష్ణంరాజు అనే రైతు ఏనుగుల దాడిలో మరణించారు. నిన్న, సోమవారం కూడా తిరుపతి శ్రీవారి మెట్టు మార్గంలో పంప్ హౌస్ వద్ద ఏనుగులు కనిపించాయి. అవి సమీపంలోని పొలాలను ధ్వంసం చేశాయి. ఈ…
Read More