IndiGo Pilot’s Heart warming Apology Flight Cancellations | FBTV NEWS Watch More : https://www.youtube.com/watch?v=4arZYEoUzJo
Read MoreTag: #fbtv
Krithi Shetty : యాదృచ్ఛిక ఆడిషన్ నుంచి స్టార్డమ్ వరకు – ఇప్పుడు తమిళ సినిమాలపై ఫోకస్
కృతి శెట్టి సినీ ప్రయాణం: ‘ఉప్పెన’ సినిమాతో మొదటి ప్రయత్నంలోనే స్టార్డమ్ అందుకున్న కృతి శెట్టి, తన సినీ రంగ ప్రవేశం ఎలా సహజంగా జరిగిందో ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. వరుస విజయాలతో కెరీర్ను వేగంగా ముందుకు తీసుకెళ్లిన ఆమె, ఇటీవల వచ్చిన ఫ్లాపుల కారణంగా కొంత విరామం తీసుకుని ఇప్పుడు తిరిగి తమిళ చిత్రసీమపై దృష్టి సారించారు. సినీ రంగంలోకి ఎంట్రీ ఎలా వచ్చింది? కృతి శెట్టి తన మొదటి అవకాశంపై మాట్లాడుతూ—“ఒక కమర్షియల్ యాడ్ ఆడిషన్ కోసం స్టూడియోకి వెళ్లాను. ఆడిషన్ అయిపోయాక నాన్న రావడంలో ఆలస్యం కావడంతో పక్కనే ఉన్న మరో స్టూడియోలోకి వెళ్లాను. అక్కడ సినిమా ఆడిషన్స్ జరుగుతున్నాయి. నన్ను చూసిన యూనిట్ సభ్యులు ‘సినిమాల్లో నటిస్తావా?’ అని అడిగారు. నేనేమి చేయాలో తెలియక అమ్మ నంబర్ ఇచ్చి వచ్చాను. తరువాత…
Read Moreరోజులో అన్నం ఎప్పుడు తింటే మంచిదిIరాత్రుళ్లు అన్నం తింటే బరువు పెరగడం కాయం
రోజులో అన్నం ఎప్పుడు తింటే మంచిదిIరాత్రుళ్లు అన్నం తింటే బరువు పెరగడం కాయం:అన్నం అనేది ప్రతీ ఒక్కరి కడుపు నిండేది. చపాతీలు, రోటీలు ఏవీ తిన్నా కూడా ఓ ముద్ద అన్నం తింటేనే కడుపు నిండుగా ఉంటుంది. అందుకే, ప్రతీ ఒక్కరూ కడుపు నిండుగా అన్నం తింటారు. అందరి ఆకలి తీర్చే అన్నాన్ని ఇప్పుడు తగ్గించి తినాల్సిన పరిస్థితి. రోజులో అన్నం ఎప్పుడు తింటే మంచిదిIరాత్రుళ్లు అన్నం తింటే బరువు పెరగడం కాయం అన్నం అనేది ప్రతీ ఒక్కరి కడుపు నిండేది. చపాతీలు, రోటీలు ఏవీ తిన్నా కూడా ఓ ముద్ద అన్నం తింటేనే కడుపు నిండుగా ఉంటుంది. అందుకే, ప్రతీ ఒక్కరూ కడుపు నిండుగా అన్నం తింటారు. అందరి ఆకలి తీర్చే అన్నాన్ని ఇప్పుడు తగ్గించి తినాల్సిన పరిస్థితి. దీనికి కారణం బరువు పెరగడం. ఇప్పుడు…
Read MoreVisakhapatnam:పంచ గ్రామాలకు శాశ్వత పరిష్కారం
Visakhapatnam:పంచ గ్రామాలకు శాశ్వత పరిష్కారం:ఎంతో కాలం నుండి అపరిష్కృతంగా ఉన్న సింహాచలం పంచ గ్రామాల సమస్యకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పంచగ్రామాల్లో సింహాచలం భూముల్లో ఉన్న 12,149 ఇళ్లను క్రమబద్దీకరించేందుకు ప్రభుత్వం నిర్ణయం అమోదం తెలిపింది. ఇందుకు ప్రత్యామ్నయంగా దాదాపు రూ.5,300 కోట్ల విలువ చేసే 610 ఎకరాల ప్రభుత్వ భూమిని సింహాచల దేవస్థానానికి ఇచ్చేందుకు ప్రభుత్వం సంసిద్దత వ్యక్తం చేసినట్టు రెవిన్యూ మంత్రి తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సింహచల దేవ స్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు కూడా ఆమోదం తెలిపారు. పంచ గ్రామాలకు శాశ్వత పరిష్కారం విశాఖపట్టణం, జనవరి 31 ఎంతో కాలం నుండి అపరిష్కృతంగా ఉన్న సింహాచలం పంచ గ్రామాల సమస్యకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పంచగ్రామాల్లో సింహాచలం భూముల్లో ఉన్న 12,149 ఇళ్లను…
Read More