Zero to Millions: Zhenghua Yang’s Incredible Rise From Nothing! Untold Success Story | FBTV NEWS Watch more:https://www.youtube.com/watch?v=RsSf8wK7DLw
Read MoreTag: #FBTVNews
Hero Kalyan Chakravarthy Makes a Powerful Comeback After 36 Years | FBTV NEWS
Hero Kalyan Chakravarthy Makes a Powerful Comeback After 36 Years | FBTV NEWS Watch more:https://www.youtube.com/watch?v=iybIzjrjnGA
Read MoreWorld’s Smallest Country’s Rare Banknote Worth ₹7 Lakh! Hidden Currency Mystery Explained
World’s Smallest Country’s Rare Banknote Worth ₹7 Lakh! Hidden Currency Mystery Explained | FBTV watch more:https://www.youtube.com/watch?v=D6OHl97fupA
Read MoreRevanth Reddy Football Practice : మెస్సీతో మ్యాచ్ కోసం ఫుట్ బాల్ ప్రాక్టీస్ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy Football Practice Revanth Reddy Football Practice : తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఫుట్బాల్ షూలు తొడిగి గ్రౌండ్లోనే ప్రాక్టీస్ ప్రారంభించారు. ప్రపంచ ప్రఖ్యాత ఫుట్బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ జట్టుతో జరగనున్న ప్రత్యేక మ్యాచ్ కోసం సీఎం సిద్ధమవుతున్నారు. ఆదివారం రాత్రి హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ గ్రౌండ్లో ఆయన సుమారు గంటపాటు శిక్షణ సెషన్లో పాల్గొన్నారు. ఈ ప్రాక్టీస్కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయ్యాయి. డిసెంబర్ 13న మెస్సీ హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఉప్పల్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక ఫుట్బాల్ మ్యాచ్ ఏర్పాటు కానుంది. ఈ మ్యాచ్లో మెస్సీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా తన టీమ్తో కలిసి ఆడనున్నారు. ఇందుకోసమే సీఎం ముందుగానే ప్రాక్టీస్ను…
Read MoreSamantha marries Director Raj Nidimoru : సమంత – రాజ్ నిడిమోరు పెళ్లి: సమంత జీవితంలో కొత్త అధ్యాయం
సమంత – రాజ్ నిడిమోరు పెళ్లి Samantha marries Director Raj Nidimoru : టాలీవుడ్ అగ్ర నటి సమంత రూత్ ప్రబు తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించినట్లు సమాచారం. ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరుతో ఆమె వివాహం కోయంబత్తూరులో జరగినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. సోమవారం తెల్లవారుజామున కోయంబత్తూరులోని ఈశా ఆధ్యాత్మిక కేంద్రం యోగా సెంటర్లో అత్యంత సన్నిహితులకు మాత్రమే పరిమితమైన సింపుల్ వేడుకలో ఈ జంట మంగళ్య ధారణ చేసినట్లు తెలుస్తోంది.ఈ రోజు సాయంత్రం ఇద్దరూ తమ వివాహాన్ని సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించే అవకాశముందని కూడా సమాచారం. గత కొన్ని నెలలుగా సమంత – రాజ్ నిడిమోరు ప్రేమలో ఉన్నారనే వార్తలు సినీ వర్గాల్లో చర్చనీయాంశం. అమెజాన్ ప్రైమ్ కోసం రాజ్–డీకే రచన, దర్శకత్వంలో రూపొందిన ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’,…
Read MoreRahul Gandhi : రాహుల్ గాంధీ ఆరోపణలు నిరాధారం: 272 మంది ప్రముఖుల సంచలన లేఖ
లేఖపై సంతకం చేసిన వారిలో రిటైర్డ్ న్యాయమూర్తులు, మాజీ అధికారులు, సైనికాధికారులు, రాయబారులు సొంత రాజకీయాల కోసం ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం అధికారులపై బెదిరింపులకు పాల్పడుతున్నారని లేఖలో పేర్కొన్న ప్రముఖులు Rahul Gandhi : భారత ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడులు జరుగుతున్నాయన్న రాహుల్ గాంధీ ఆరోపణలను ఖండిస్తూ 272 మంది ప్రముఖులు సంయుక్త లేఖ విడుదల చేశారు. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో “ఓట్ల చోరీ” జరిగిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలను తప్పుబడుతూ ఈ లేఖ వెలువడింది. ఈ లేఖపై 16 మంది రిటైర్డ్ న్యాయమూర్తులు, 123 మంది మాజీ బ్యూరోక్రాట్లు, 133 మంది రిటైర్డ్ సైనికాధికారులు, 14 మంది మాజీ రాయబారులు సంతకాలు చేశారు. వారి అభిప్రాయం ప్రకారం—• ప్రజాస్వామ్య మూలాధారాలపై ముప్పు ఉందని చెప్పడం నిరాధారం• స్వప్రయోజనాల…
Read MoreAP Politics | ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి, మోదీ, ఉపరాష్ట్రపతి వరస పర్యటనలు
AP Politics : మోదీ, ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి వరస పర్యటనలు ఏపీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాబోయే రోజులలో జాతీయ నాయకుల పర్యటనలతో సందడిగా మారబోతోంది. పుట్టపర్తి పర్యటనకు ప్రధాని మోదీ ఈ నెల 19న శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తికి ప్రధాని నరేంద్ర మోదీ రానున్నారు. శ్రీ సత్యసాయి శతజయంత్యుత్సవాలలో పాల్గొనేందుకు ఆయన ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు.ఉదయం 9 గంటలకు పుట్టపర్తికి చేరుకునే మోదీ, వేడుకల్లో పాల్గొని రెండు గంటల తర్వాత తిరిగి వెళ్లనున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ పర్యటన మరోవైపు, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ కూడా ఈ నెల 22న సత్యసాయి యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్కు రానున్నారు.23న జరిగే స్నాతకోత్సవంలో గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇతర రాష్ట్రాల సీఎంలు, గవర్నర్లు పాల్గొననున్నారు. హిల్ వ్యూ స్టేడియంలో శతజయంతి ఉత్సవాలు సత్యసాయి…
Read Moreఉత్తరాఖండ్లో ప్రకృతి బీభత్సం_భారీ మేఘవిస్ఫోటనం, కుండపోత వర్షం
డెహ్రాడూన్ శివార్లలో భారీ మేఘవిస్ఫోటనం, కుండపోత వర్షం సహస్రధార ప్రాంతంలో కొట్టుకుపోయిన ఇళ్లు, దుకాణాలు, వాహనాలు ప్రఖ్యాత టపకేశ్వర్ మహాదేవ్ ఆలయంలోకి చేరిన వరద నీరు ఉత్తరాఖండ్ మరోసారి ప్రకృతి ఆగ్రహానికి గురైంది. డెహ్రాడూన్ శివార్లలో సంభవించిన భారీ మేఘవిస్ఫోటనం పెను విధ్వంసానికి దారితీసింది. సహస్రధార ప్రాంతంలో కురిసిన కుండపోత వర్షం కారణంగా ఆకస్మిక వరదలు సంభవించి, ఇళ్లు, దుకాణాలు, వాహనాలు కొట్టుకుపోయాయి. ఇప్పటివరకు ఇద్దరు వ్యక్తులు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. వెంటనే ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు ప్రారంభించాయి. సోమవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో డెహ్రాడూన్లో పలు ప్రాంతాలు నీటమునిగిపోయాయి. టపకేశ్వర్ మహాదేవ్ ఆలయం ప్రాంగణం వరద నీటితో నిండిపోయింది. తమ్సా నది ఉప్పొంగి ఆలయ ఆవరణలోకి ప్రవేశించింది. హనుమాన్ విగ్రహం వరకు నీరు చేరినా, గర్భగుడి మాత్రం…
Read More