KumariAunty : లడ్డూ వేలంలో కుమారీ ఆంటీ-15 ఏళ్ల కల నెరవేరింది అంటూ భావోద్వేగ పోస్ట్

Kumari Aunty's 15-Year Dream Comes True: Wins Ganesha's Laddu at an Auction

గణపతి లడ్డూ వేలంలో పాల్గొన్న సోషల్ మీడియా సెలబ్రిటీ కుమారీ ఆంటీ వేలంలో పోటీపడి వినాయకుడి లడ్డూను కైవసం చేసుకున్న వైనం ఇది తన 15 ఏళ్ల కల అని చెబుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగ వీడియో సోషల్ మీడియాలో తన ఫుడ్ వీడియోలతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న కుమారీ ఆంటీ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల జరిగిన వినాయక చవితి వేడుకల్లో భాగంగా, ఆమె లడ్డూ వేలంలో పాల్గొని గణేశుడి ప్రసాదాన్ని దక్కించుకున్నారు. ఇది తన 15 ఏళ్ల కల అని చెబుతూ ఆమె పంచుకున్న వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. వినాయక నిమజ్జనం సందర్భంగా స్థానికంగా నిర్వహించిన లడ్డూ వేలంలో కుమారీ ఆంటీ ఉత్సాహంగా పాల్గొన్నారు. తీవ్ర పోటీ మధ్య లడ్డూను సొంతం చేసుకుని, తన సంతోషాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ…

Read More

Sreeleela : కార్తీక్ ఆర్యన్, శ్రీలీల మధ్య ప్రేమాయణం.. పెళ్లికి రెడీనా?

Karthik Aaryan and Sreeleela's Romance: Are They Ready for Marriage?

కార్తీక్ ఆర్యన్ ఇంట్లో జరిగిన గణేశ్ పూజలో శ్రీలీల కార్తీక్ ఆర్యన్, శ్రీలీల మధ్య ప్రేమాయణం.. పెళ్లికి రెడీనా? బాలీవుడ్ యువ నటుడు కార్తీక్ ఆర్యన్ మరియు టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల మధ్య ప్రేమాయణం నడుస్తోందన్న వార్తలు మరింత జోరందుకున్నాయి. ఇటీవలే ముంబైలో కార్తీక్ ఆర్యన్ నివాసంలో జరిగిన గణేష్ వేడుకల్లో శ్రీలీల తన కుటుంబంతో కలిసి పాల్గొనడంతో ఈ ఊహాగానాలకు బలం చేకూరింది. ఇరు కుటుంబాలు కలసి పండుగ చేసుకోవడం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం వీరిద్దరూ అనురాగ్ బసు దర్శకత్వంలో ఓ ప్రేమకథా చిత్రంలో కలిసి నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి వీరిద్దరి మధ్య స్నేహం కంటే ఎక్కువే ఉందని పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కార్తీక్ ఇంట్లో శ్రీలీల తన కుటుంబంతో కలిసి కనిపించడం ఈ పుకార్లను…

Read More

Khairatabad Ganesh : ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం ఘనంగా ముగిసింది

Khairatabad Maha Ganapati Immersion Concludes Grandly

Khairatabad Ganesh : ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం ఘనంగా ముగిసింది:లక్షలాది మంది భక్తులు ‘గణపతి బప్పా మోరియా’ అంటూ చేసిన నినాదాల మధ్య గణేశుడి నిమజ్జనం వైభవంగా జరిగింది. ఉదయం 7 గంటలకు ఖైరతాబాద్ నుంచి బయలుదేరిన శోభాయాత్ర మధ్యాహ్నం 12 గంటలకు ట్యాంక్‌బండ్‌కు చేరుకుంది. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం ఘనంగా ముగిసింది. నవరాత్రుల పాటు పూజలందుకున్న గణనాథుడు శనివారం హుస్సేన్ సాగర్‌లో గంగమ్మ ఒడికి చేరాడు. లక్షలాది మంది భక్తులు ‘గణపతి బప్పా మోరియా’ అంటూ చేసిన నినాదాల మధ్య గణేశుడి నిమజ్జనం వైభవంగా జరిగింది. ఉదయం 7 గంటలకు ఖైరతాబాద్ నుంచి బయలుదేరిన శోభాయాత్ర మధ్యాహ్నం 12 గంటలకు ట్యాంక్‌బండ్‌కు చేరుకుంది. ఈ యాత్ర కోసం విజయవాడ నుంచి ప్రత్యేకంగా భారీ వాహనాన్ని తీసుకొచ్చారు. లక్షలాది మంది భక్తులు ‘గణపతి బప్పా మోరియా’…

Read More