2026 జనవరి నుంచి ఇండియా పోస్ట్ సరికొత్త సేవలు దేశవ్యాప్తంగా 24 గంటల్లో పార్శిల్ డెలివరీ టార్గెట్ మెట్రో నగరాలు, రాజధానుల్లో 48 గంటల గ్యారెంటీ డెలివరీ భారత తపాలా శాఖ (ఇండియా పోస్ట్) సేవల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతోంది. ప్రైవేట్ కొరియర్ సర్వీసులకు దీటుగా, దేశంలో ఎక్కడికైనా కేవలం 24 గంటల్లో పార్శిళ్లను చేరవేసే సరికొత్త ‘స్పీడ్ డెలివరీ’ విధానాన్ని తీసుకురానుంది. ముఖ్య ప్రకటనలు (కేంద్ర టెలికాం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా): 24 గంటల డెలివరీ: 2026 జనవరి నాటికి దేశవ్యాప్తంగా అందుబాటులోకి. (ప్రస్తుతం 3-5 రోజులు పడుతోంది). 48 గంటల గ్యారెంటీ డెలివరీ: 2026 జనవరి నాటికి అన్ని మెట్రో నగరాలు, రాష్ట్ర రాజధానుల్లో ప్రారంభం. ఈ-కామర్స్ భాగస్వామ్యం: అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి సంస్థలతో కలిసి పనిచేయనుంది. 2026 మార్చి నాటికి ఈ…
Read MoreTag: #IndiaPost
IndiaPost : ఇండియా పోస్ట్ పేరుతో నకిలీ మెసేజ్లు – సైబర్ మోసగాళ్ల కొత్త ఎత్తుగడ!
ఇండియా పోస్ట్ పేరుతో దేశవ్యాప్తంగా సైబర్ మోసాలు పార్శిల్ వచ్చిందంటూ ఫేక్ ఎస్సెమ్మెస్లతో మోసగాళ్ల వల అడ్రస్ అప్డేట్ చేయాలంటూ మోసపూరిత లింకులు మీకు “మీ పార్శిల్ వచ్చింది, కానీ అడ్రస్ సరిగా లేకపోవడంతో డెలివరీ చేయలేకపోయాం. 48 గంటల్లోగా ఈ లింక్ క్లిక్ చేసి వివరాలు అప్డేట్ చేయండి, లేదంటే పార్శిల్ వెనక్కి వెళ్లిపోతుంది” అని ఇండియా పోస్ట్ పేరుతో ఎప్పుడైనా మెసేజ్ వచ్చిందా? అయితే జాగ్రత్తగా ఉండండి! ఇది సైబర్ మోసగాళ్లు పంపిస్తున్న నకిలీ మెసేజ్ అని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఈ మెసేజ్లోని లింక్ని క్లిక్ చేస్తే మీ బ్యాంకు ఖాతాలోని డబ్బు మొత్తం పోతుందని ప్రభుత్వం చెప్పింది. ఈ మోసగాళ్లు ఇండియా పోస్ట్ లాంటి ప్రభుత్వ సంస్థల పేరుతో ప్రజలకు నకిలీ మెసేజ్లు పంపిస్తున్నారు. పార్సెల్ డెలివరీలో ఏదైనా సమస్య ఉందంటూ…
Read More