UK and India : భారత్-బ్రిటన్ బంధం పటిష్టం: యూకేలో దూసుకుపోతున్న భారతీయ కంపెనీలు:భారత్, బ్రిటన్ల మధ్య ఆర్థిక భాగస్వామ్యం మరింత బలపడుతోందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. బ్రిటన్లో భారతీయ యాజమాన్యంలోని కంపెనీల సంఖ్య, అవి ఆర్జిస్తున్న ఆదాయం గణనీయంగా పెరిగాయి. గురువారం విడుదలైన ఒక నివేదిక ప్రకారం, 2024లో 971గా ఉన్న భారతీయ కంపెనీల సంఖ్య, 2025 నాటికి 23 శాతానికి పైగా వృద్ధితో 1,197కు చేరింది. బ్రిటన్లో భారతీయ కంపెనీల వృద్ధి భారత్, బ్రిటన్ల మధ్య ఆర్థిక భాగస్వామ్యం మరింత బలపడుతోందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. బ్రిటన్లో భారతీయ యాజమాన్యంలోని కంపెనీల సంఖ్య, అవి ఆర్జిస్తున్న ఆదాయం గణనీయంగా పెరిగాయి. గురువారం విడుదలైన ఒక నివేదిక ప్రకారం, 2024లో 971గా ఉన్న భారతీయ కంపెనీల సంఖ్య, 2025 నాటికి 23 శాతానికి పైగా వృద్ధితో…
Read More