Lahore:ఎడారిగా మారుతున్న పాకిస్తాన్

terrorist attack in Pahalgam, India stays away from the Indus Water Treaty

Lahore:పహల్గామ్‌లో ఉగ్రవాద దాడి తర్వాత, భారతదేశం సింధు జల ఒప్పందం నుంచి దూరంగా ఉంది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి, భారతదేశం, పాకిస్తాన్ మధ్య మూడు యుద్ధాలు జరిగాయి. కానీ సింధు జల ఒప్పందం కొనసాగింది. కానీ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ తన కార్యకలాపాలను మానుకోలేదు. ఇప్పుడు భారతదేశం ఒప్పందం నుంచి దూరంగా ఉండటంతో, పాకిస్తాన్ తన సాధారణ బెదిరింపులకు దిగింది. ఎడారిగా మారుతున్న పాకిస్తాన్ లాహోర్, ఏప్రిల్ 30 పహల్గామ్‌లో ఉగ్రవాద దాడి తర్వాత, భారతదేశం సింధు జల ఒప్పందం నుంచి దూరంగా ఉంది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి, భారతదేశం, పాకిస్తాన్ మధ్య మూడు యుద్ధాలు జరిగాయి. కానీ సింధు జల ఒప్పందం కొనసాగింది. కానీ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ తన కార్యకలాపాలను మానుకోలేదు. ఇప్పుడు భారతదేశం ఒప్పందం నుంచి దూరంగా ఉండటంతో, పాకిస్తాన్…

Read More

Srinagar:మరిన్ని ఉగ్రదాడులు.. అప్రమత్తమైన ఇంటెలిజెన్స్

Intelligence sources have warned the Center of the possibility of more terrorist attacks in Jammu and Kashmir.

Srinagar:జమ్మూ కాశ్మీర్లో మరిన్ని ఉగ్రదాడులకు అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు కేంద్రాన్ని హెచ్చరించాయి. దాంతో అప్రమత్తమైన ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్లోని సగానికి పైగా పర్యాటక స్థలాలను మూసివేసింది. మరికొన్ని పర్యాటక స్థలాల వద్ద భద్రత పెంచింది. కాశ్మీర్ వ్యాప్తంగా 87 టూరిస్టు కేంద్రాలు ఉండగా 48 నుంచి 50 వరకు పర్యాటక స్థలాలను మూసివేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. మరిన్ని ఉగ్రదాడులు.. అప్రమత్తమైన ఇంటెలిజెన్స్ శ్రీనగర్,  ఏప్రిల్ 30 జమ్మూ కాశ్మీర్లో మరిన్ని ఉగ్రదాడులకు అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు కేంద్రాన్ని హెచ్చరించాయి. దాంతో అప్రమత్తమైన ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్లోని సగానికి పైగా పర్యాటక స్థలాలను మూసివేసింది. మరికొన్ని పర్యాటక స్థలాల వద్ద భద్రత పెంచింది. కాశ్మీర్ వ్యాప్తంగా 87 టూరిస్టు కేంద్రాలు ఉండగా 48 నుంచి 50 వరకు పర్యాటక స్థలాలను మూసివేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. సోన్…

Read More

Srinagar: అందాల కశ్మీరం.. మంచులో నిండిపాయెరా

kashmir-snowfall

జమ్ముకశ్మీర్‌లోని పలు ప్రాంతాలు మంచుమయం అయ్యాయి. ఎటువైపు చూసినా కనుచూపు మేరలో హిమపాతం దర్శనమిస్తోంది. మంచు దుప్పటి కప్పుకున్న కాశ్మీర్ అందాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. ఎక్కడ చూసినా పర్యాటకుల సందడే కనిపిస్తోంది.  అందాల కశ్మీరం.. మంచులో నిండిపాయెరా.. శ్రీనగర్, జనవరి 2 జమ్ముకశ్మీర్‌లోని పలు ప్రాంతాలు మంచుమయం అయ్యాయి. ఎటువైపు చూసినా కనుచూపు మేరలో హిమపాతం దర్శనమిస్తోంది. మంచు దుప్పటి కప్పుకున్న కాశ్మీర్ అందాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. ఎక్కడ చూసినా పర్యాటకుల సందడే కనిపిస్తోంది. అదే సమయంలో భారీ మంచు వర్షంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా.. రైల్వే ట్రాకులపై భారీగా మంచు పేరుకుపోవడంతో పలు ప్రాంతాలకు రైల్వే కనెక్టివిటీ దెబ్బతింది. దీంతో.. స్నో కట్టర్ అమర్చిన లోకోమోటివ్ ద్వారా ట్రాక్ క్లియరెన్స్ పనులు కొనసాగిస్తున్నారు రైల్వే అధికారులు. ట్రాకులపై పేరుకుపోయిన మంచును తొలగించేందుకు తీవ్రంగా…

Read More