Jannaram : మంచిర్యాల జిల్లా జన్నారంలో పులి సంచారం:మంచిర్యాల జిల్లాలో పులి సంచారం స్థానికులలో భయాందోళనలు సృష్టించింది. జన్నారం మండలంలోని సింగరాయపేట- దొంగపెళ్లి రహదారిపై ఈ రోజు ఉదయం ఒక పులి కనిపించింది. రహదారి పక్కన ఉన్న కల్వర్టుపై అది కూర్చుని గాండ్రిస్తూ కనిపించడంతో వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మంచిర్యాల జిల్లా జన్నారంలో పులి సంచారం మంచిర్యాల జిల్లాలో పులి సంచారం స్థానికులలో భయాందోళనలు సృష్టించింది. జన్నారం మండలంలోని సింగరాయపేట- దొంగపెళ్లి రహదారిపై ఈ రోజు ఉదయం ఒక పులి కనిపించింది. రహదారి పక్కన ఉన్న కల్వర్టుపై అది కూర్చుని గాండ్రిస్తూ కనిపించడంతో వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కొద్దిసేపు వాహనాలు నిలిచిపోయాయి. పులిని చూసిన వాహనదారులు దాన్ని తమ ఫోన్లలో చిత్రీకరించారు. కాసేపటికి పులి అక్కడి నుంచి వెళ్లిపోవడంతో రాకపోకలు యథావిధిగా కొనసాగాయి. ఈ…
Read More