రోడ్డు పై భారీ కొండ చిలువ ఖమ్మం A huge python on the road ఖమ్మం జిల్లా మధిర మండలం మాటూరుపేట లింక్ రోడ్డు నుండి అంబారుపేట వెళ్లే రహదారిలో రోడ్డుపై భారీ కొండచిలువ రావడంతో వాహనదారుల ఒక్కసారిగా భయాందోళనకు గురైయ్యారు. అయితే కొండచిలువ రోడ్డు దాటి పొలాల్లోకి వెళ్లిపోవడంతో వాహనదారుల వెళ్లిపోయారు. అడవి ప్రాంతంలో ఉండే కొండ చిలువ మైదన ప్రాంతంలో కనిపించడంతో ఒక పక్క భయం మరోపక్క ఆసక్తిగా తిలకించారు.
Read MoreTag: Khammam
Power reservoir in Illendu | ఇల్లెందులో పవర్ రిజర్వాయర్ | Eeroju news
ఇల్లెందులో పవర్ రిజర్వాయర్ ఖమ్మం, జూలై 11 (న్యూస్ పల్స్) Power reservoir in Illendu తెలంగాణలో అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థ సింగరేణి. బొగ్గు ఉత్పత్తితోపాటు థర్మల్, సోలార్ విద్యుత్ ఉత్పత్తితో మహారత్న కంపెనీలకు దీటుగా లాభాలు గడిస్తోంది. తాజాగా వినూత్న ఆలోచనతో తెలంగాణలో పవర్ రిజర్వాయర్ నిర్మాణానికి సిద్ధమవుతోంది. సంస్థతోపాటు రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీర్చడంలో భాగస్వామి కావాలని భావిస్తోంది.సాధారణంగా రిజర్వాయర్ అంటే.. మనకు ఆనకట్టలు, డ్యాంలు గుర్తొస్తాయి. కానీ, పవర్ రిజర్వాయర్ పేరుతో సింగరేణి కొత్తరకంగా విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళిక రూపొందిస్తోంది. ఇందుకు బొగ్గు నిల్వలు పూర్తయిన గనిని ఉపయోగించుకోవాలని భావిస్తోంది. ఇందులో పీఎస్పీపీ(పంప్డ్ స్టోరేజీ పవర్ ప్లాంట్) నిర్మించబోతోంది. దిగువన ఒక రిజర్వాయర్, పైన ఒక రిజర్వాయర్ నిర్మించి విద్యుత్ డిమాండ్ తక్కువగా(ఆఫ్ పీక్ అవర్స్) ఉన్నప్పుడు కింది రిజర్వాయర్ నుంచి నీటిని…
Read MoreErra Srikanth said Prime Minister Modi has brought the country into debt mire | దేశాన్ని అప్పుల ఊబిలో దించిన ప్రధాని మోడీ | Eeroju news
దేశాన్ని అప్పుల ఊబిలో దించిన ప్రధాని మోడీ – సిపిఎం రాష్ట్ర నాయకులు ఎర్ర శ్రీకాంత్… ఖమ్మం Erra Srikanth said Prime Minister Modi has brought the country into debt mire కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తప్పుడు విధానాల కారణంగా దేశం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని. దేశంలో 150 లక్షల కోట్ల రూపాయిల అప్పుల ఊబిలో కూరుకుపోయింది అని, మోడీ అనుసరిస్తున్న ఆర్థిక విధానాల ఫలితంగా ప్రతి మనిషి పై లక్ష యాభై వేల రూపాయలు ప్రతి ఒక్కరి తలపై అప్పు వేస్తున్నారని ఆరోపించారు. సుందరయ్య భవన్ లో జరిగిన పార్టీ ఖమ్మం అర్బన్ రాజకీయ శిక్షణా తరగతులను శ్రీకాంత్ ప్రారంభం చేశారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరోవైపు తీవ్రమైన అధిక ధరలు ప్రతి వస్తువుపై జిఎస్టి వేస్తూ రెండు…
Read MoreMirchi fraud in Deputy CM Ilaka | డిప్యూటీ సీఎం ఇలాకాలో మిర్చి మోసం | Eeroju news
డిప్యూటీ సీఎం ఇలాకాలో మిర్చి మోసం ఖమ్మం, జూన్ 25, (న్యూస్ పల్స్) Mirchi fraud in Deputy CM Ilaka మీ మిర్చి పంటను మార్కెట్ కు తీసుకెళ్లే పని లేకుండా నేనే కొంటానని భరోసా ఇచ్చాడు.. పంట అప్పగించిన తరవాత 15 రోజుల గడువులోగా మీ డబ్బులను పువ్వుల్లో పెట్టి చేతికిస్తానని నమ్మకం కలిగించాడు. సుమారు వెయ్యి క్వింటాళ్ల మిర్చిని ఆ రైతుల నుంచి కొనుగోలు చేశాడు.గుంటూరు మిర్చి యార్డుకు తరలించి ఎంచక్కా సొమ్ము చేసుకున్నాడు. లక్షో, రెండు లక్షల్లో కాదండోయ్.! ఏకంగా రూ. 2.20 కోట్లను జేబులో వేసుకున్నాడు. 15 రోజుల గడువు తర్వాత రైతులు అడిగితే రేపు.. మాపు అంటూ మూడు నెలలుగా కాలం గడుపుతూ వస్తున్నాడు. వారి నుంచి ఒత్తిడి పెరిగే సరికి ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో…
Read Moreఇక టీ కాంగ్రెస్ పై గురి… | Aiming at Tea Congress… | Eeroju news
ఇక టీ కాంగ్రెస్ పై గురి… ఖమ్మం, జూన్ 13, (న్యూస్ పల్స్) Aiming at Tea Congress… పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి. తెలంగాణ కాంగ్రెస్లో మార్పులు, చేర్పులకు వేళ అయింది. అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో మార్పులకు శ్రీకారం చుట్టాలని భావిస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే ఈ విషయంపై సీఎం రేవంత్రెడ్డి అధిష్టానంతో చర్చలు జరిపారు. కొత్త పీసీసీ విషయంలో ఇప్పటికే తన ఆలోచనలు పంచుకున్న సీఎం.. క్యాబినెట్ విస్తరణ విషయంలో కూడా పార్టీ అధిష్టానం నుంచి గ్రీన్సిగ్నల్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే పీసీసీ మార్పు తర్వాతే ప్రభుత్వంలో మార్పులు చేర్పులు చేయాలని నిర్ణయించినట్లు టాక్. ప్రస్తుతం పీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డి ఇటు ప్రభుత్వ అధినేతగా ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. ఈ నెల 27తో పీసీసీ చీఫ్గా ఆయన మూడేళ్ల పదవీకాలం ముగియనుంది.…
Read Moreమున్నేరు రిటర్నింగ్ వాల్ పనులను పరిశీలించిన మంత్రి పొంగులేటి | Minister Ponguleti inspected the Munneru Returning Wall works | Eeroju news
ఖమ్మం ఖమ్మం జిల్లా దానవాయిగూడెంలో మున్నేరు రిటర్నింగ్ వాల్ నిర్మాణ పనులను తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో మంత్రి మాట్లాడుతూ – యుద్ధప్రాతిపదికన పనులను త్వరగా పూర్తి చేయాలని అన్నారు. ప్రతిభావంతులైన వర్కర్లను నియమించి పనుల్లో లోపాలు తలెత్తకుండా చూడాలి. ఇప్పటికే నాలుగు నెలల సమయం వృధా అయింది…ఫుల్ టైం నిర్మాణ పనులను చేపట్టి త్వరగా పూర్తి చేయండి. పదిరోజుల్లో మళ్ళీ వస్తా… పనుల్లో పురోభివృద్ధి లేకపోతే బాధ్యుల పై చర్యలు…. పనుల్లో నాణ్యత లోపించిన ఊరుకునేది లేదు. రెవెన్యూ అధికారులు మున్నేరు కు ఇరువైపులా ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి ఇరిగేషన్ అధికారులకు అప్పగించండి. గోళ్ళపాడు సైడ్ డ్రెన్ల మాదిరిగా మున్నేరు సైడ్ డ్రైన్ లను నిర్మించండి. స్టార్టింగ్ పాయింట్… ఎండింగ్ పాయింట్…
Read More