Lahore:ప్రస్తుత కాలంలో ఇంటర్నెట్ మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియాను మనం ప్రతిరోజూ ఉపయోగిస్తాం. కానీ భారతదేశంలో ఇంటర్నెట్ చాలా చౌకగా లభిస్తుంది. అదే మన పొరుగు దేశం పాకిస్తాన్లో రెండింతల ధర పలుకుతుంది. ఆర్ధిక కష్టాల్లో పాకిస్తాన్ లాహోర్, మే 12 ప్రస్తుత కాలంలో ఇంటర్నెట్ మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియాను మనం ప్రతిరోజూ ఉపయోగిస్తాం. కానీ భారతదేశంలో ఇంటర్నెట్ చాలా చౌకగా లభిస్తుంది. అదే మన పొరుగు దేశం పాకిస్తాన్లో రెండింతల ధర పలుకుతుంది. ఆశ్చర్యంగా ఉంది కదూ? మరి పాకిస్తాన్లో ఇంటర్నెట్ ఎంత ఖరీదైనదో, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వంటివి వాడటానికి ఎంత ఖర్చవుతుందో వివరంగా తెలుసుకుందాం.పాకిస్తాన్లో 1 GB…
Read MoreTag: Lahore
Lahore:పాకిస్తాన్ ఆర్మీకి చుక్కలు చేపిస్తున్న బీఎల్ఏ
Lahore:భారతదేశంతో తూర్పు సరిహద్దులో ఉద్రిక్తత మధ్య, పాకిస్తాన్ ఇప్పుడు పశ్చిమ సరిహద్దులో కూడా తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. బలూచిస్తాన్లో స్వాతంత్ర్యం కోరుతూ బలూచ్ తిరుగుబాటుదారులు పాకిస్తాన్ భద్రతా దళాలపై దాడులను ముమ్మరం చేశారు. బలూచిస్తాన్లోని ఐదు చోట్ల యోధులు పాకిస్తాన్ సైన్యంపై మెరుపు దాడి చేశారు. పాకిస్తాన్ ఆర్మీకి చుక్కలు చేపిస్తున్న బీఎల్ఏ లాహోర్, మే 10 భారతదేశంతో తూర్పు సరిహద్దులో ఉద్రిక్తత మధ్య, పాకిస్తాన్ ఇప్పుడు పశ్చిమ సరిహద్దులో కూడా తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. బలూచిస్తాన్లో స్వాతంత్ర్యం కోరుతూ బలూచ్ తిరుగుబాటుదారులు పాకిస్తాన్ భద్రతా దళాలపై దాడులను ముమ్మరం చేశారు. బలూచిస్తాన్లోని ఐదు చోట్ల యోధులు పాకిస్తాన్ సైన్యంపై మెరుపు దాడి చేశారు. పాక్ ఆర్మీ స్థావరాలలో క్వెట్టా, ఉతల్, సోహ్బత్పూర్, పంజ్గుర్ ఉన్నాయి. మీడియా కథనాల ప్రకారం, కనీసం మూడు ప్రధాన సాయుధ బలూచ్…
Read MoreLahore:ఎడారిగా మారుతున్న పాకిస్తాన్
Lahore:పహల్గామ్లో ఉగ్రవాద దాడి తర్వాత, భారతదేశం సింధు జల ఒప్పందం నుంచి దూరంగా ఉంది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి, భారతదేశం, పాకిస్తాన్ మధ్య మూడు యుద్ధాలు జరిగాయి. కానీ సింధు జల ఒప్పందం కొనసాగింది. కానీ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ తన కార్యకలాపాలను మానుకోలేదు. ఇప్పుడు భారతదేశం ఒప్పందం నుంచి దూరంగా ఉండటంతో, పాకిస్తాన్ తన సాధారణ బెదిరింపులకు దిగింది. ఎడారిగా మారుతున్న పాకిస్తాన్ లాహోర్, ఏప్రిల్ 30 పహల్గామ్లో ఉగ్రవాద దాడి తర్వాత, భారతదేశం సింధు జల ఒప్పందం నుంచి దూరంగా ఉంది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి, భారతదేశం, పాకిస్తాన్ మధ్య మూడు యుద్ధాలు జరిగాయి. కానీ సింధు జల ఒప్పందం కొనసాగింది. కానీ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ తన కార్యకలాపాలను మానుకోలేదు. ఇప్పుడు భారతదేశం ఒప్పందం నుంచి దూరంగా ఉండటంతో, పాకిస్తాన్…
Read More