LungCancer : ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు కొత్త చికిత్స: చైనా శాస్త్రవేత్తల ఆశాజనక పరిశోధన

New Hope for Lung Cancer Patients: Promising Study from China

చైనా పరిశోధకుల ఆధ్వర్యంలో SHR-4849 ఔషధంపై తొలి ప్రయోగాలు దాదాపు 60 శాతం మందిలో వ్యాధిపై సానుకూల స్పందన 90 శాతానికి పైగా రోగులలో వ్యాధిని నియంత్రించినట్లు వెల్లడి దుష్ప్రభావాలు కూడా తక్కువగానే ఉన్నట్టు తెలిపిన నిపుణులు ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు కొత్త ఆశాకిరణం ప్రమాదకరమైన ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగులకు ఆశలు రేకెత్తించే ఓ కొత్త అధ్యయనం వెలుగులోకి వచ్చింది. చాలా వేగంగా వ్యాపించే స్మాల్-సెల్ లంగ్ క్యాన్సర్ (SCLC) చికిత్స కోసం చైనా పరిశోధకులు ఒక కొత్త యాంటీబాడీ ఔషధాన్ని అభివృద్ధి చేశారు. ఈ ఔషధం తొలి దశ క్లినికల్ ట్రయల్స్‌లోనే అద్భుతమైన ఫలితాలను చూపింది. ఈ వ్యాధికి సరైన చికిత్సా విధానాలు అందుబాటులో లేని ఈ సమయంలో, ఈ కొత్త ఆవిష్కరణ వైద్య ప్రపంచంలో సరికొత్త ఆశలను నింపుతోంది. చైనాలోని షాన్‌డాంగ్ ఫస్ట్ మెడికల్…

Read More

మూడవ రోజు కొనసాగిన ఆర్టీయే తనిఖీలు | RTEA inspections continued for the third day | Eeroju news

మేడ్చల్ మేడ్చల్ జిల్లా రవాణా శాఖ ఆద్వర్యంలో మేడ్చల్ జాతీయ రహదారి పై స్కూల్  బస్సులు మరియు వాహనాల లపై  ఆర్.టి.ఏ  అధికారుల తనిఖీలు నిర్వహించారు. ఆర్.టి.ఓ ఉన్నత అధికారుల ఆదేశాలు మేరకు మేడ్చల్ ఎంవిఐ  బాబు ఆద్వర్యంలో స్కూల్ బస్సు లు తనిఖీలు చేపట్టారు. ఈ విద్యాసంవత్సరంలో  పాఠశాల లు పునః ప్రారంభం కావడంతో ఆర్.టి.ఓ అధికారులు కొరడా ఝలిపించారు. పలు స్కూల్, ఇంజనీరింగ్ కాలేజ్ బస్సుల పై ఆర్టీవో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు..ఇప్పుడు వరకు ఫిట్ నెస్ లేని వాహనాలు, సరైన దృవ పత్రాలు లేని 10 బస్సు లపై  మేడ్చల్ ఆర్.టి.ఓ అధికారులు కేసు లు నమోదు చేశారు…

Read More

మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి బిగ్ షాక్ | Big shock for former minister, Medchal MLA Mallareddy | Eeroju news

మేడ్చల్  జూన్ 12 బీఆర్ఎస్ మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి బిగ్ షాక్ తగిలింది. సుచిత్ర పరిధిలో ఉన్న సర్వే నెంబర్ 82లో ఉన్న ల్యాండ్ 33 గుంటల స్థలం మల్లారెడ్డి కాదని రెవిన్యూ అధికారులు తేల్చారు. ఈ మేరుకు బుధవారం హైకోర్టుకు రెవెన్యూ అధికారులు నివేదిక అందజేశారు. సైబరాబాద్ పోలీసులకు సర్వే రిపోర్ట్ ను పంపించారు.అయితే.. దశాబ్ద కాలంగా అది తన భూమి అపి మల్లారెడ్డి అంటున్నారు. సర్వే నెంబర్ 82లో ఉన్న ల్యాండ్ పై 15 బాధితులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో సర్వే చేపట్టిన రెవిన్యూ అధికారులు.. ఆ భూమిని మల్లారెడ్డి కబ్జా చేసినట్లు తేల్చారు.

Read More