నవరాత్రుల తొలిరోజే 11,000 కార్లు అమ్మిన హ్యూండాయ్ గత ఐదేళ్లలో ఇదే అత్యధిక సింగిల్ డే అమ్మకం పండగ సీజన్ ప్రారంభంతో పెరిగిన కొనుగోళ్లు పండగ సీజన్ ఆటోమొబైల్ రంగానికి భారీ ఊపునిచ్చింది. నవరాత్రుల మొదటి రోజున, హ్యుందాయ్ మోటార్ ఇండియా ఏకంగా 11,000 కార్లను విక్రయించి రికార్డు సృష్టించింది. గత ఐదేళ్లలో ఒకే రోజులో ఇంత పెద్ద సంఖ్యలో కార్లు అమ్ముడుపోవడం ఇదే తొలిసారి. ఈ విజయంపై హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (HMIL) హోల్-టైమ్ డైరెక్టర్, సీఓఓ అయిన తరుణ్ గార్గ్ మాట్లాడుతూ, “నవరాత్రులు, జీఎస్టీ సంస్కరణల కారణంగా మార్కెట్లో సానుకూల వాతావరణం నెలకొంది. అందుకే నవరాత్రుల మొదటి రోజే 11,000 కార్ల డీలర్ బిల్లింగ్లు జరిగాయి. గత ఐదేళ్లలో ఒకే రోజులో మాకు ఇదే అత్యుత్తమ అమ్మకాలు” అని తెలిపారు. హ్యుందాయ్ తో…
Read MoreTag: #Navratri
GST : జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణ: పండుగ వేళ పౌరులకు భారీ ఊరట
దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన జీఎస్టీ 2.0 నూతన విధానం వందలాది నిత్యావసరాలు, వస్తువులపై భారీగా తగ్గిన పన్ను రేట్లు పాలు, పన్నీర్, చపాతీలపై పన్ను పూర్తిగా రద్దు దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం పండుగ కానుక అందించింది. ‘జీఎస్టీ 2.0’ పేరిట వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విధానంలో నేటి నుంచి కీలక మార్పులు అమల్లోకి వచ్చాయి. నవరాత్రుల తొలిరోజున ప్రారంభమైన ఈ కొత్త విధానం వల్ల నిత్యావసరాల నుంచి ఎలక్ట్రానిక్ వస్తువుల వరకు వందలాది ఉత్పత్తుల ధరలు గణనీయంగా తగ్గనున్నాయి. ఈ మార్పులతో ప్రతి కుటుంబంపై ఆర్థిక భారం తగ్గనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కూడిన జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా అన్ని వర్గాల వారికి ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ పన్ను రేట్ల హేతుబద్ధీకరణ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు దాదాపు రూ.…
Read More