ఈసారి ఫిబ్రవరి చివరిలోనే ఇంటర్ వార్షిక పరీక్షలు జేఈఈ, నీట్ ప్రిపరేషన్కు సమయం ఇచ్చేలా ప్రణాళిక ప్రభుత్వ ఆమోదం కోసం రెండు షెడ్యూళ్లు పంపిన బోర్డు ఇది తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అత్యంత కీలకమైన అప్డేట్. రాష్ట్రంలో వార్షిక పరీక్షల షెడ్యూల్ను ఇంటర్మీడియట్ బోర్డు (BIE) మార్చడానికి సిద్ధమైంది. జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలైన జేఈఈ, నీట్ వంటి వాటికి విద్యార్థులకు తగినంత సమయం లభించాలనే ఉద్దేశంతో, ఈసారి ఫిబ్రవరి చివరి వారం నుంచే ఇంటర్ పరీక్షలు ప్రారంభించాలని బోర్డు యోచిస్తోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనను ప్రభుత్వ ఆమోదం కోసం పంపింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, 2026 ఫిబ్రవరి 23 లేదా 25వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభించేందుకు వీలుగా రెండు వేర్వేరు టైమ్టేబుళ్లను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ బాధ్యతలను…
Read MoreTag: NEET
Is the calculation of NEET clear | నీట్ లెక్క తేలినట్టేనా | Eeroju news
నీట్ లెక్క తేలినట్టేనా 110కి చేరిన కేసులు..18 మంది అరెస్ట్ న్యూడిల్లీ, జూన్ 25, (న్యూస్ పల్స్) Is the calculation of NEET clear : నీట్-యూజీ పరీక్షలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై దర్యాప్తు చేపట్టిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తు కోసం తన బృందాలను పలు రాష్ట్రాలకు పంపింది. కాగా నీట్ పేపర్ లీకేజీ కేసులో బీహార్ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం ఐదుగురిని అరెస్టు చేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 18 మందిని అరెస్టు చేశారు.పలు పోటీ పరీక్షలను రద్దు చేయడం, వాయిదా వేయడంపై విమర్శలు ఎదుర్కొంటున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అవకతవకలను గుర్తించిన తర్వాత బీహార్లోని పరీక్షా కేంద్రాల నుంచి 17 మంది విద్యార్థులను డీబార్ (తొలగింపు) చేసింది. ఈ వివాదం చెలరేగినప్పటి నుంచి ఇప్పటి వరకు…
Read More