ఇండియా పోస్ట్ పేరుతో దేశవ్యాప్తంగా సైబర్ మోసాలు పార్శిల్ వచ్చిందంటూ ఫేక్ ఎస్సెమ్మెస్లతో మోసగాళ్ల వల అడ్రస్ అప్డేట్ చేయాలంటూ మోసపూరిత లింకులు మీకు “మీ పార్శిల్ వచ్చింది, కానీ అడ్రస్ సరిగా లేకపోవడంతో డెలివరీ చేయలేకపోయాం. 48 గంటల్లోగా ఈ లింక్ క్లిక్ చేసి వివరాలు అప్డేట్ చేయండి, లేదంటే పార్శిల్ వెనక్కి వెళ్లిపోతుంది” అని ఇండియా పోస్ట్ పేరుతో ఎప్పుడైనా మెసేజ్ వచ్చిందా? అయితే జాగ్రత్తగా ఉండండి! ఇది సైబర్ మోసగాళ్లు పంపిస్తున్న నకిలీ మెసేజ్ అని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఈ మెసేజ్లోని లింక్ని క్లిక్ చేస్తే మీ బ్యాంకు ఖాతాలోని డబ్బు మొత్తం పోతుందని ప్రభుత్వం చెప్పింది. ఈ మోసగాళ్లు ఇండియా పోస్ట్ లాంటి ప్రభుత్వ సంస్థల పేరుతో ప్రజలకు నకిలీ మెసేజ్లు పంపిస్తున్నారు. పార్సెల్ డెలివరీలో ఏదైనా సమస్య ఉందంటూ…
Read MoreTag: Phishing
Cybersecurity :చరిత్రలోనే అతిపెద్ద డేటా ఉల్లంఘన: 1600 కోట్ల లాగిన్ వివరాలు లీక్!
Cybersecurity : చరిత్రలోనే అతిపెద్ద డేటా ఉల్లంఘన: 1600 కోట్ల లాగిన్ వివరాలు లీక్!:ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద డేటా ఉల్లంఘన ఒకటి వెలుగులోకి వచ్చి ప్రకంపనలు సృష్టిస్తోంది. సుమారు 16 బిలియన్ల (1600 కోట్లు) లాగిన్ ఆధారాలు, పాస్వర్డ్లతో సహా లీక్ అయినట్లు సైబర్ సెక్యూరిటీ పరిశోధకులు ధ్రువీకరించారు. ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద డేటా ఉల్లంఘన ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద డేటా ఉల్లంఘన ఒకటి వెలుగులోకి వచ్చి ప్రకంపనలు సృష్టిస్తోంది. సుమారు 16 బిలియన్ల (1600 కోట్లు) లాగిన్ ఆధారాలు, పాస్వర్డ్లతో సహా లీక్ అయినట్లు సైబర్ సెక్యూరిటీ పరిశోధకులు ధ్రువీకరించారు. ఈ సమాచార లీకేజీతో యాపిల్, ఫేస్బుక్, గూగుల్ వంటి దిగ్గజ సంస్థలతో పాటు గిట్హబ్, టెలిగ్రామ్తోపాటు వివిధ ప్రభుత్వ సేవల సహా ఊహించని ఎన్నో ఆన్లైన్ సేవల ఖాతాలకు ముప్పు వాటిల్లినట్టేనని ఫోర్బ్స్ నివేదిక…
Read More