సింగరేణి కార్మికులకు దీపావళి కానుక ఒక్కొక్కరి ఖాతాలో రూ. 1.03 లక్షల బోనస్ జమ కేంద్రం ప్రకటించిన పర్ఫామెన్స్ లింక్డ్ రివార్డు తెలంగాణలోని సింగరేణి కార్మికులకు పండుగల వేళ అదృష్టం రెట్టింపు అయింది. దసరా పండుగకు రాష్ట్ర ప్రభుత్వం నుండి భారీ బోనస్ అందుకున్న తరువాత, తాజాగా దీపావళి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నుంచి మరో పెద్ద కానుక అందింది. కేంద్రం ప్రకటించిన పర్ఫామెన్స్ లింక్డ్ రివార్డు (పీఎల్ఆర్) క్రింద ఒక్కొక్క కార్మికుడి బ్యాంకు ఖాతాలో రూ. 1.03 లక్షల బోనస్ ఈరోజు జమ చేయబడింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన కోల్ ఇండియా ప్రతి సంవత్సరం అందించే ఈ పీఎల్ఆర్ బోనస్, ఈసారి అత్యధికంగా ఉంది. గత సంవత్సరంతో పోలిస్తే రూ. 9,250 పెరిగి, ఒక్కొక్కరికి రూ. 1.03 లక్షలు చెల్లించడం విశేషం. కోల్…
Read More