PostOffice : భారత పోస్ట్ సంచలనం: ఇక 24 గంటల్లో దేశమంతా పార్శిల్ డెలివరీ!

India Post Modernisation: Launching E-commerce and Speed Delivery Services by 2026

2026 జనవరి నుంచి ఇండియా పోస్ట్ సరికొత్త సేవలు దేశవ్యాప్తంగా 24 గంటల్లో పార్శిల్ డెలివరీ టార్గెట్ మెట్రో నగరాలు, రాజధానుల్లో 48 గంటల గ్యారెంటీ డెలివరీ భారత తపాలా శాఖ (ఇండియా పోస్ట్) సేవల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతోంది. ప్రైవేట్ కొరియర్ సర్వీసులకు దీటుగా, దేశంలో ఎక్కడికైనా కేవలం 24 గంటల్లో పార్శిళ్లను చేరవేసే సరికొత్త ‘స్పీడ్ డెలివరీ’ విధానాన్ని తీసుకురానుంది. ముఖ్య ప్రకటనలు (కేంద్ర టెలికాం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా): 24 గంటల డెలివరీ: 2026 జనవరి నాటికి దేశవ్యాప్తంగా అందుబాటులోకి. (ప్రస్తుతం 3-5 రోజులు పడుతోంది). 48 గంటల గ్యారెంటీ డెలివరీ: 2026 జనవరి నాటికి అన్ని మెట్రో నగరాలు, రాష్ట్ర రాజధానుల్లో ప్రారంభం. ఈ-కామర్స్ భాగస్వామ్యం: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలతో కలిసి పనిచేయనుంది. 2026 మార్చి నాటికి ఈ…

Read More