Hyderabad : హైదరాబాద్‌లో ప్రభుత్వ భూముల వేలం: ఎకరా రూ.101 కోట్లు

Hyderabad's Raidurgam Land Auction: Telangana Aims to Raise ₹2000 Crore

హైదరాబాద్ రాయదుర్గంలో 18.67 ఎకరాల ప్రభుత్వ భూమికి ఈ-వేలం వేలం ద్వారా కనీసం రూ.2000 కోట్ల ఆదాయం అంచనా అక్టోబర్ 6వ తేదీన ఆన్‌లైన్‌లో జరగనున్న వేలం పాట తెలంగాణ ప్రభుత్వం మరోసారి నిధుల సమీకరణకు సిద్ధమైంది. హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌కు అత్యంత సమీపంలో ఉన్న రాయదుర్గంలో అత్యంత విలువైన ప్రభుత్వ భూములను ఈ-వేలం వేయాలని నిర్ణయించింది. ఈ వేలంలో ఎకరాకు కనీస ధరను రూ. 101 కోట్లుగా నిర్ణయించడం విశేషం. ఈ భూముల విక్రయం ద్వారా ప్రభుత్వ ఖజానాకు కనీసం రూ. 2000 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వేలం వివరాలు   స్థలం: గచ్చిబౌలికి సమీపంలోని రాయదుర్గం సర్వే నంబర్ 83/1లో మొత్తం 18.67 ఎకరాల భూమిని వేలానికి పెట్టారు. ప్లాట్లు: ఇందులో ప్లాట్ నంబర్ 19లో 11 ఎకరాలు,…

Read More

Mumbai : ఆర్బీఐ రికార్డ్ డీల్: ముంబైలో 3,472 కోట్లతో భూమి కొనుగోలు!

Reserve Bank of India Buys Prime Land in Mumbai's Nariman Point for a Whopping ₹3,472 Crore

ముంబైలో ఖరీదైన స్థలం కొనుగోలు చేసిన ఆర్బీఐ స్టాంప్ డ్యూటీకే రూ.208 కోట్లు మెట్రో రైల్ కార్పొరేషన్ నుంచి భూమి స్వాధీనం భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) ముంబైలో 4.6 ఎకరాల భూమిని భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. ఈ లావాదేవీ మొత్తం 3,472 కోట్లు. ఈ భూమి ముంబైలోని ముఖ్యమైన వ్యాపార కేంద్రమైన నారీమన్ పాయింట్ వద్ద మంత్రాలయ, బొంబాయి హైకోర్టు, అనేక కార్పొరేట్ హెడ్‌క్వార్టర్స్‌కు సమీపంలో ఉంది. ఈ భూమిని ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (MMRCL) నుండి RBI కొనుగోలు చేసింది. ముంబై రియల్ ఎస్టేట్ వర్గాల ప్రకారం, ఈ భూమి కొనుగోలు ఈ ఏడాది జరిగిన అన్ని డీల్స్‌లో అత్యంత ఖరీదైనదిగా నమోదైంది. ఈ డీల్‌కు సంబంధించి RBI రూ.208 కోట్లు స్టాంప్ డ్యూటీ చెల్లించింది. వేలం ప్రయత్నం విరమణ…

Read More