నన్ను విమర్శించిన వారు ఇప్పుడు క్షమాపణలు చెప్పరని వ్యాఖ్య నటన ఇష్టమే కానీ అదే జీవిత లక్ష్యం కాదని స్పష్టీకరణ రవితేజ నటించిన ‘టైగర్ నాగేశ్వరరావు‘ చిత్రంతో దాదాపు రెండు దశాబ్దాల విరామం తర్వాత నటిగా రీఎంట్రీ ఇచ్చారు రేణూ దేశాయ్. ఈ సినిమాలో ఆమె సంఘ సంస్కర్త హేమలతా లవణం పాత్రలో కనిపించారు. అయితే, ఆ సినిమా సమయంలో తనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయని, ఆ విమర్శలు చేసినవారు ఇప్పుడు తనకు క్షమాపణ చెప్పరని ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు. టైగర్ నాగేశ్వరరావుAP : ఆంధ్రప్రదేశ్కు భారీ వర్ష హెచ్చరిక: 36 గంటల్లో వాయుగుండంగా బలపడనున్న అల్పపీడనం! చేస్తున్నప్పుడు తనపై కొందరు విమర్శలు చేశారని రేణూ గుర్తుచేసుకున్నారు. “కమ్బ్యాక్ ఇచ్చింది కాబట్టి ఇకపై అన్ని రకాల సినిమాల్లో నటిస్తుందని, ఎక్కడ…
Read More